ETV Bharat / state

ఆసిఫాబాద్​లో పోటాపోటీగా నామినేషన్లు

కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లాలో రెండో విడత నామినేషన్ల ప్రక్రియ మొదటి రోజు ప్రశాంతంగా ముగిసింది. జడ్పీటీసీ స్థానానికి ఇద్దరు, ఎంపీటీసీ స్థానాలకు ఏడుగురు పత్రాలు సమర్పించారు.

author img

By

Published : Apr 27, 2019, 10:53 AM IST

మొదటి రోజు పోటాపోటీగా నామినేషన్లు

రెండో విడత ప్రాదేశిక ఎన్నికలకు అభ్యర్థులు కుమురం భీం ఆసిఫాబాద్​ నిన్న నామినేషన్​లు పోటాపోటీగా దాఖలు చేశారు. జడ్పీటీసీ స్థానానికి ఇద్దరు, ఎంపీటీసీ స్థానాలకు ఏడుగురు పత్రాలు సమర్పించారు. ప్రధాన పార్టీలైన తెరాస, కాంగ్రెస్​లతో పాటు స్వతంత్రులు కూడా పోటీ చేసేందుకు నామినేషన్లు వేశారు.

మొదటి రోజు పోటాపోటీగా నామినేషన్లు
జడ్పీటీసీ స్థానానికి ఉపాధ్యాయురాలిగా చేసిన రాజేంద్ర కుమారి రాథోడ్ కాంగ్రెస్ నాయకుడు రితీష్ నేతృత్వంలో నామ పత్రం సమర్పించారు. నిమ్మల మహేష్ గౌడ్ కూడా కాంగ్రెస్ మద్దతుతోనే జడ్పీటీసీ అభ్యర్థిగా నామినేషన్ వేశారు. రహపల్లి ఎంపీటీసీ స్థానానికి మిట్ట సాయిలత, మారి శెట్టి నుంచి శ్రీధర్, మోవాద్​ స్థానం నుంచి హనుమంతరావు కాంగ్రెస్ తరపున నామపత్రాల సమర్పించారు. తెరాస తరపున గుండి ఎంపీటీసీ స్థానం నుంచి జబారి రాజు, చిర్రకుంటా శంకర్ తెరాస నుంచి బరిలోకి దిగేందుకు సిద్ధమయ్యారు. స్వంతంత్ర అభ్యర్థిగా దుర్గం రాజు నామపత్రాలు సమర్పించారు. రెండో విడుత నామినేషన్లు మొదటి రోజు హోరాహోరిగా జరుగగా... నేడు ఎవరెవరూ దాఖలు చేస్తారనే అనే అంశంపై ఆ ప్రాంత ప్రజల్లో ఆసక్తి పెరిగింది.

ఇవీ చూడండి: ఆసిఫాబాద్ ఎంపీపీ స్థానానికి గట్టిపోటీ

రెండో విడత ప్రాదేశిక ఎన్నికలకు అభ్యర్థులు కుమురం భీం ఆసిఫాబాద్​ నిన్న నామినేషన్​లు పోటాపోటీగా దాఖలు చేశారు. జడ్పీటీసీ స్థానానికి ఇద్దరు, ఎంపీటీసీ స్థానాలకు ఏడుగురు పత్రాలు సమర్పించారు. ప్రధాన పార్టీలైన తెరాస, కాంగ్రెస్​లతో పాటు స్వతంత్రులు కూడా పోటీ చేసేందుకు నామినేషన్లు వేశారు.

మొదటి రోజు పోటాపోటీగా నామినేషన్లు
జడ్పీటీసీ స్థానానికి ఉపాధ్యాయురాలిగా చేసిన రాజేంద్ర కుమారి రాథోడ్ కాంగ్రెస్ నాయకుడు రితీష్ నేతృత్వంలో నామ పత్రం సమర్పించారు. నిమ్మల మహేష్ గౌడ్ కూడా కాంగ్రెస్ మద్దతుతోనే జడ్పీటీసీ అభ్యర్థిగా నామినేషన్ వేశారు. రహపల్లి ఎంపీటీసీ స్థానానికి మిట్ట సాయిలత, మారి శెట్టి నుంచి శ్రీధర్, మోవాద్​ స్థానం నుంచి హనుమంతరావు కాంగ్రెస్ తరపున నామపత్రాల సమర్పించారు. తెరాస తరపున గుండి ఎంపీటీసీ స్థానం నుంచి జబారి రాజు, చిర్రకుంటా శంకర్ తెరాస నుంచి బరిలోకి దిగేందుకు సిద్ధమయ్యారు. స్వంతంత్ర అభ్యర్థిగా దుర్గం రాజు నామపత్రాలు సమర్పించారు. రెండో విడుత నామినేషన్లు మొదటి రోజు హోరాహోరిగా జరుగగా... నేడు ఎవరెవరూ దాఖలు చేస్తారనే అనే అంశంపై ఆ ప్రాంత ప్రజల్లో ఆసక్తి పెరిగింది.

ఇవీ చూడండి: ఆసిఫాబాద్ ఎంపీపీ స్థానానికి గట్టిపోటీ

Intro:మొదటి రోజే ఊపందుకున్న నామ పత్రాల పర్వం

కొమరం భీమ్ ఆసిఫాబాద్ జిల్లా లో మొదటిరోజు ఏడు ఎంపీటీసీలు రెండు జెడ్పిటిసి నామినేషన్లు

కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా లో రెండో విడత నామినేషన్ల ప్రక్రియ మొదటి రోజు ప్రశాంతంగా ముగిసింది

పోటాపోటీగా నామినేషన్లు

రెండో విడత జడ్పిటిసి ఎం పి టీ సీ ఎన్నికల నామినేషన్ లు మొదటిరోజు ఆసిఫాబాద్ లో అభ్యర్థులు పోటాపోటీగా నవ పత్రాలు దాఖలు చేశారు ఆసిఫాబాద్ మండల పరిషత్ ప్రాంగణం సందడిగా మారింది జడ్పిటిసి స్థానానికి ఇద్దరు ఎంపీటీసీ స్థానాలకు ఏడుగురు పత్రాలు దాఖలు చేశారు నామినేషన్లు వేసిన వారిలో కాంగ్రెస్ తెరాస స్వతంత్ర అభ్యర్థులు ఉన్నారు జెడ్పిటిసి స్థానానికి ఉపాధ్యాయురాలిగా పనిచేసిన రాజేంద్ర కుమారి rathod కాంగ్రెస్ నాయకుడు రితీష్ రాథోడ్ నేతృత్వంలో నామ పత్రం సమర్పించగా అడకు చెందిన నిమ్మల మహేష్ గౌడ్ కూడా కాంగ్రెస్ మద్దతుతోనే జెడ్పిటిసి స్థానానికి నామినేషన్ వేశారు రహ పల్లి ఎంపిటిసి స్థానానికి మిట్ట సాయి లత నామినేషన్ వేయగా జిల్లా కాంగ్రెస్ పార్టీ నీ జిల్లా అధ్యక్షులు లు కొక్కిరాల విశ్వ ప్రసాద్ రావు బలపరిచారు ఎంపీటీసీ స్థానం నుంచి మారి శెట్టి శ్రీధర్ కాంగ్రెస్ నుంచి మోవాద్ ఎంపీటీసీ స్థానం నుంచి హనుమంతరావు తెరాస నుంచి గుండి ఎంపీటీసీ స్థానం నుంచి జబారి రాజు కాంగ్రెస్ నుంచి స్వతంత్ర అభ్యర్థిగా దుర్గం రాజు తెరాస అభ్యర్థిగా సెండ్ ఎత్తు నామ పత్రాలు దాఖలు చేశారు చిర్రాకుంటా స్థానం నుంచి ఉయీకశంకర్ తెరాస నుంచి నామమాత్రం దాఖలు చేశారు


Body:tg_adb_25_27_modati_roju_upandukunna_namapatrala_parvam_avb_c10


Conclusion:
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.