ETV Bharat / state

'గిరిజనులకు తెరాస సభ్యత్వం అందించిన ఆత్రం సక్కు'

తెలంగాణ రాష్ట్ర సమితి సభ్యత్వ నమోదు కార్యక్రమం కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లాలో నిర్వహించారు. స్థానిక శాసన సభ్యులు ఆత్రం సక్కు కార్యక్రమానికి హాజరై పలువురు గిరిజనులకు సభ్యత్వం అందించారు.

author img

By

Published : Jul 8, 2019, 11:06 PM IST

గుండాల జలపాతాన్ని పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దుతాం : ఆత్రం సక్కు

కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లా ఆసిఫాబాద్ మండలంలోని మోవాడ్, సిరియన్ మోవాడ్, ఆడ దసనాపూర్ గ్రామాల్లో తెరాస సభ్యత్వ నమోదు కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమంలో పాల్గొన్న స్థానిక ఎమ్మెల్యే ఆత్రం సక్కు గిరిజనులకు సభ్యత్వం అందించారు. గుండాల జలపాతాన్ని సందర్శించి పర్యాటక కేంద్రంగా ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. గుండాల జలపాతం అభివృద్ధి కోసం ఎనిమిది మందితో కూడిన కమిటీ ఏర్పాటు చేశారు.

గిరిజనులకు తెరాస సభ్యత్వం అందించిన ఎమ్మెల్యే ఆత్రం సక్కు

ఇవీ చూడండి : ఎస్​ఐపై ప్రజావాణిలో ఫిర్యాదు చేసిన హోంగార్డు

కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లా ఆసిఫాబాద్ మండలంలోని మోవాడ్, సిరియన్ మోవాడ్, ఆడ దసనాపూర్ గ్రామాల్లో తెరాస సభ్యత్వ నమోదు కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమంలో పాల్గొన్న స్థానిక ఎమ్మెల్యే ఆత్రం సక్కు గిరిజనులకు సభ్యత్వం అందించారు. గుండాల జలపాతాన్ని సందర్శించి పర్యాటక కేంద్రంగా ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. గుండాల జలపాతం అభివృద్ధి కోసం ఎనిమిది మందితో కూడిన కమిటీ ఏర్పాటు చేశారు.

గిరిజనులకు తెరాస సభ్యత్వం అందించిన ఎమ్మెల్యే ఆత్రం సక్కు

ఇవీ చూడండి : ఎస్​ఐపై ప్రజావాణిలో ఫిర్యాదు చేసిన హోంగార్డు

రిపోర్టర్:పర్షరాములు ఫైల్ నేమ్:TG_SRD_71_08_ANDOLANA_SCRIPT_TS10058 సెంటర్:సిద్దిపేట జిల్లా సిద్దిపేట యాంకర్: సిద్దిపేట జిల్లా దుబ్బాక మున్సిపల్ పరిది లోని శ్రీ రేకులకుంట మల్లికార్జున స్వామి దేవస్థానం వివాదంలో చిక్కుకుంది. ఫారెస్ట్ అధికారులు దేవాలయం వద్ద ఏర్పాటు చేసిన తాత్కాలిక రేకుల షెడ్డులను కూల్చివేశారు. వాయిస్ ఓవర్: సిద్దిపేట జిల్లా దుబ్బాక మున్సిపాలిటీ ఫారెస్ట్ పరిధిలో వందల సంవత్సరాల క్రితం రేకులకుంట శ్రీ మల్లికార్జున స్వామి దేవస్థానం వెలిసింది. ఫారెస్ట్ పరిధిలో సి సి రోడ్డు ఏర్పాటు చేయవద్దని తాత్కాలిక రేకుల షెడ్లు , ఏర్పాటు చేయవద్దని ఫారెస్ట్ అధికారులు దేవాలయ శాఖ అధికారులకు నోటీసులు పంపారు. 40 సంవత్సరాల నుండి ఎండోమెంట్ పాలక వర్గం ద్వారా రూ. 50 లక్షల రూపాయలు ఈ ఆలయం ద్వారా ప్రభుత్వానికి ఆదాయం వస్తుంది. ఇక్కడికి 4 రాష్ట్రాలకు చెందిన శ్రీ మల్లికార్జున స్వామి భక్తులు వస్తుంటారు. దీంతో ఫారెస్ట్ అధికారుల తీరు వలన భక్తుల మనోభావాలు దెబ్బతింటున్నాయని ఆలయ చైర్మన్ మండిపడ్డారు. దేవాదాయ శాఖ ఫారెస్ట్ శాఖ అధికారుల సమన్వయ లోపం తోనే ఇదంతా జరుగుతుందని వారు ఆరోపించారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి తగిన చర్యలు చేపట్టి భక్తుల మనోభావాలను గౌరవించాలని వారన్నారు. బైట్: 01. శ్రీహరి యాదవ్ ఉమ్మడి జిల్లా గొర్రెల కాపరి సంఘం అధ్యక్షుడు 02.ఎల్లయ్య కురుమ సంఘం జిల్లా అధ్యక్షుడు
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.