ETV Bharat / state

పార్టీలకతీతంగా ప్రాజెక్టు నిర్మాణానికి పోరాడతాం - 30 కోట్లు

కుమురం భీం జిల్లాలోని ప్రాణహిత చేవేళ్ల ప్రాజెక్టు స్థలాన్ని తెజస అధ్యక్షుడు కోదండరాం పరిశీలించారు. కాళేశ్వరం బదులు  తుమ్మిడిహెట్టి వద్ద ప్రాజెక్టు చేపడితే 30 కోట్లతో పూర్తయ్యేదని ఆరోపించారు.

పార్టీలకతీతంగా ప్రాజెక్టు నిర్మాణానికి పోరాడతాం
author img

By

Published : Aug 24, 2019, 7:52 PM IST

పార్టీలకతీతంగా ప్రాజెక్టు నిర్మాణానికి పోరాడతాం
కుమురం భీం జిల్లా కౌటాల మండలం తుమ్మిడిహెట్టి గ్రామంలోని ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టు స్థలాన్ని తెజస అధ్యక్షుడు కోదండరాం సందర్శించారు. ప్రాజెక్టు నిర్మాణం కోసం పార్టీలకతీతంగా పోరాటం చేసేందుకు సిద్ధమన్నారు. తుమ్మిడిహెట్టి వద్ద ప్రాజెక్టు చేపడితే 30వేలకోట్లతో పూర్తయ్యేదని, కాళేశ్వరం ప్రాజెక్టు 80వేల కోట్లు దాటుతుందని ఆరోపించారు. ఇక్కిడి నుంచి ఎల్లంపల్లికి జలాల తరలింపుకు ఒక లిఫ్ట్ అవసరమైతే మెడిగడ్డ నుంచి తరలించడానికి మూడు లిఫ్టులు వాడాల్సి వస్తుందన్నారు. ఇప్పటికైనా తుమ్మిడిహెట్టి వద్ద నీటి లభ్యతను పరిశీలించి ప్రాజెక్టు నిర్మాణం చేపట్టాలని కోదండరాం కోరారు.

ఇదీ చూడండి : డ్రోన్ సహాయంతో దోమల సంతతికి స్వస్తి

పార్టీలకతీతంగా ప్రాజెక్టు నిర్మాణానికి పోరాడతాం
కుమురం భీం జిల్లా కౌటాల మండలం తుమ్మిడిహెట్టి గ్రామంలోని ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టు స్థలాన్ని తెజస అధ్యక్షుడు కోదండరాం సందర్శించారు. ప్రాజెక్టు నిర్మాణం కోసం పార్టీలకతీతంగా పోరాటం చేసేందుకు సిద్ధమన్నారు. తుమ్మిడిహెట్టి వద్ద ప్రాజెక్టు చేపడితే 30వేలకోట్లతో పూర్తయ్యేదని, కాళేశ్వరం ప్రాజెక్టు 80వేల కోట్లు దాటుతుందని ఆరోపించారు. ఇక్కిడి నుంచి ఎల్లంపల్లికి జలాల తరలింపుకు ఒక లిఫ్ట్ అవసరమైతే మెడిగడ్డ నుంచి తరలించడానికి మూడు లిఫ్టులు వాడాల్సి వస్తుందన్నారు. ఇప్పటికైనా తుమ్మిడిహెట్టి వద్ద నీటి లభ్యతను పరిశీలించి ప్రాజెక్టు నిర్మాణం చేపట్టాలని కోదండరాం కోరారు.

ఇదీ చూడండి : డ్రోన్ సహాయంతో దోమల సంతతికి స్వస్తి

Intro:File name

Tg_adb_24_24_kodandaram_thummidi_hetti_sandarshana_av_ts10034Body:తుమ్మిడిహెట్టి వద్ద ప్రాణహిత నదిపైన డా. బాబా సాహెబ్ అంబెడ్కర్ సుజల స్రవంతి ప్రాజెక్టు నిర్మాణం చేపట్టాలని డిమాండ్ చేశారు తెలంగాణ జన సమితి అధ్యక్షుడు ఆచార్య కోదండరాం.

కుమురం భీం జిల్లా కౌటాల మండలంలోని తుమ్మిడిహెట్టి గ్రామంలోని ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టు స్థలాన్ని ఈ రోజు సందర్శించారు ఆచార్య కోదండరామ్. ప్రాజెక్టు నిర్మాణం కోసం పార్టీలకతీతంగా పోరాటం చేసేందుకు సిద్ధమని తెలిపారు. తుమ్మిడిహెట్టి వద్ద ప్రాజెక్టు చేపడితే 30వేలకోట్ల రూపాయలతో పూర్తయ్యేదని, కాళేశ్వరం ప్రాజెక్టు 80వేల కోట్లు దాటుతుందని అన్నారు. తుమ్మిడిహెట్టి వద్ద నుండి ఎల్లంపల్లికి జలాల తరలింపుకు ఒక లిఫ్ట్ అవసరమైతే మెడిగడ్డ నుండి తరలించడానికి మూడు లిఫ్టులు వాడాల్సి వస్తుందని అన్నారు. ఇప్పటికైనా తుమ్మిడిహెట్టి వద్ద నీటి లభ్యతను పరిశీలించి ప్రాజెక్టు నిర్మాణం చేపట్టాలని కోరారు.Conclusion:KIRAN KUMAR
SIRPUR KAGAZNAGAR
KIT NO. 641
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.