ETV Bharat / state

అతివేగంతో ఆటోను ఢీకొన్న కారు... ఒకరు మృతి - car dash to auto

రెబ్బెన మండలం తక్కిళ్లపల్లిలో రహదారిపై ఆటోను కారు  ఢీ కొట్టిన ఘటనలో మహిళ అక్కడికక్కడే మృతి చెందింది.

అతివేగంతో ఆటోను ఢీకొన్న కారు... ఒకరు మృతి
author img

By

Published : Oct 22, 2019, 9:20 AM IST

కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లా రెబ్బెన మండలం తక్కిళ్లపల్లి వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. మహారాష్ట్ర చంద్రాపూర్ నుంచి మందమర్రికి వెళ్తున్న కారు అదుపుతప్పి ముందు వెళ్తున్న ఆటోను ఢీ కొట్టి బోల్తాపడింది. ఈ ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న నలుగురిలో ఒక మహిళ అక్కడికక్కడే మృతి చెందింది. మిగిలిన వారికి తీవ్రగాయాలయ్యాయి. ఆటో పూర్తిగా నుజ్జునుజ్జయ్యింది. అందులో ప్రయాణిస్తున్న ఐదుగురుకి గాయాలయ్యాయి. క్షతగాత్రులను స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

అతివేగంతో ఆటోను ఢీకొన్న కారు... ఒకరు మృతి

కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లా రెబ్బెన మండలం తక్కిళ్లపల్లి వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. మహారాష్ట్ర చంద్రాపూర్ నుంచి మందమర్రికి వెళ్తున్న కారు అదుపుతప్పి ముందు వెళ్తున్న ఆటోను ఢీ కొట్టి బోల్తాపడింది. ఈ ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న నలుగురిలో ఒక మహిళ అక్కడికక్కడే మృతి చెందింది. మిగిలిన వారికి తీవ్రగాయాలయ్యాయి. ఆటో పూర్తిగా నుజ్జునుజ్జయ్యింది. అందులో ప్రయాణిస్తున్న ఐదుగురుకి గాయాలయ్యాయి. క్షతగాత్రులను స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

అతివేగంతో ఆటోను ఢీకొన్న కారు... ఒకరు మృతి
Intro:కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లా రెబ్బెన మండలం తక్కళ్ళ పెళ్లి రాష్ట్రీయ రహదారిపై ఆటో ను కారు వెనకాల నుండి ఢీకొట్టడంతో మహిళా అక్కడికక్కడే మృతి,ఆరుగురికి తీవ్ర గాయాలు స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలింపు.
మహారాష్ట్ర చంద్రాపూర్ నుండి మంచిర్యాల జిల్లా మందమర్రి కి వెళుతున్న కారు
ఆసిఫాబాద్ నుండి మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి మండలం చంద్రవెల్లి గ్రామానికి వెళ్తున్న ఆటోను కారు ఒక్క సారిగా రేసింగ్ అవడంతో ముందు ఉన్న ఆటోను బలంగా ఢీ కొట్టడంతో కారు రోడ్డుపై బోల్తా పడింది .కారులో నలుగురు ప్రయాణికులు ఒక బాబు ఉన్నారు.
కారు బోల్తా పడడంతో అందులో ఉన్న ఈసంపెళ్లి వారు, వత్సల 65 సంవత్సరాల అనే మహిళ అక్కడికక్కడే మృతి చెందింది. మిగతా వారికి తీవ్ర గాయాలయ్యాయి. ఆటోను బలంగా ఢీకొట్టడంతో ఆటో పూర్తిగా నుజ్జునుజ్జయింది. ఆటోలో ఐదుగురు ప్రయాణికులకు గాయాలయ్యాయి, క్షతగాత్రులను స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
జి. వెంకటేశ్వర్లు
9849833562
8498889495
ఆసిఫాబాద్
కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లాBody:tg_adb_26_21_accident_avb_ts10078Conclusion:
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.