ETV Bharat / state

రైలు ఢీకొని 3 ఏళ్ల ఎలుగుబంటి మృతి

కుమురం భీం జిల్లా సిర్పూర్​ టి.మండలంలో రైలు ఢీకొని 3 ఏళ్ల ఎలుగుబంటి మృతిచెందింది. అటవీ అధికారులు ఎలుగుబంటి మృతదేహాన్ని పశువైద్యశాలకు పంపించారు.

రైలు ఢీకొని 3 ఏళ్ల ఎలుగుబంటి మృతి
author img

By

Published : Jun 11, 2019, 12:43 PM IST

కుమురం భీం జిల్లా సిర్పూర్ టి.మండలంలోని చీలపల్లి, అరేగుడా మధ్యలో రైలు ఢీకొని 3 సంవత్సరాల ఎలుగుబంటి మృతి చెందింది. ఘటనాస్థలికి అటవీ రేంజ్​ అధికారి పూర్ణచందర్ పరిశీలించారు. ఎలుగుబంటి మృతదేహాన్ని స్వాధీన పర్చుకుని శవపరీక్ష నిమిత్తం పశువైద్యశాలకు తరలించారు.

రైలు ఢీకొని 3 ఏళ్ల ఎలుగుబంటి మృతి

ఇవీ చూడండి: కొత్త పురపాలక చట్టం రూపకల్పన వేగవంతం

కుమురం భీం జిల్లా సిర్పూర్ టి.మండలంలోని చీలపల్లి, అరేగుడా మధ్యలో రైలు ఢీకొని 3 సంవత్సరాల ఎలుగుబంటి మృతి చెందింది. ఘటనాస్థలికి అటవీ రేంజ్​ అధికారి పూర్ణచందర్ పరిశీలించారు. ఎలుగుబంటి మృతదేహాన్ని స్వాధీన పర్చుకుని శవపరీక్ష నిమిత్తం పశువైద్యశాలకు తరలించారు.

రైలు ఢీకొని 3 ఏళ్ల ఎలుగుబంటి మృతి

ఇవీ చూడండి: కొత్త పురపాలక చట్టం రూపకల్పన వేగవంతం

sample description

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.