ETV Bharat / state

మధిరలో సీతారామచంద్రస్వామి కల్యాణం

ఖమ్మం జిల్లా మధిరలోని పురాతన శ్రీ సీతారామచంద్రస్వామి ఆలయంలో సీతారామ కల్యాణం జరిపారు. స్వామివారి కల్యాణాన్ని తిలకించేందుకు భక్తులు పెద్ద ఎత్తున తరలి వచ్చారు.

author img

By

Published : Jul 4, 2019, 10:08 PM IST

సీతారామ కల్యాణం

ఖమ్మం జిల్లా మధిరలో సీతారామచంద్రస్వామి కల్యాణం నిర్వహించారు. పుర్వసు నక్షత్రం పురస్కరించుకుని ఆలయ ప్రధాన అర్చకులు శ్రీనివాసులు జనార్దన్​ ఆచార్యులు వేద మంత్రోచ్ఛరణలతో స్వామివారి కల్యాణోత్సవం జరిపించారు. ఈ కమనీయ దృశ్యాలను తిలికించేందుకు భక్తులు భారీగా తరలి వచ్చారు.

మధిరలో సీతారామచంద్రస్వామి కల్యాణం

ఇవీ చూడండి: ఇంజినీర్​పై మహా ఎమ్మెల్యే 'బురద దాడి'

ఖమ్మం జిల్లా మధిరలో సీతారామచంద్రస్వామి కల్యాణం నిర్వహించారు. పుర్వసు నక్షత్రం పురస్కరించుకుని ఆలయ ప్రధాన అర్చకులు శ్రీనివాసులు జనార్దన్​ ఆచార్యులు వేద మంత్రోచ్ఛరణలతో స్వామివారి కల్యాణోత్సవం జరిపించారు. ఈ కమనీయ దృశ్యాలను తిలికించేందుకు భక్తులు భారీగా తరలి వచ్చారు.

మధిరలో సీతారామచంద్రస్వామి కల్యాణం

ఇవీ చూడండి: ఇంజినీర్​పై మహా ఎమ్మెల్యే 'బురద దాడి'

Intro:Body:Conclusion:

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.