ETV Bharat / state

సత్తుపల్లిలో జోరుగా పురపాలక ఎన్నికల ప్రచారం

మున్సిపల్​ ఎన్నికల ప్రచారానికి ఒక రోజే ఉండడం వల్ల ప్రధాన పార్టీలు జోరు పెంచాయి. ఖమ్మం జిల్లా సత్తుపల్లిలో అభ్యర్థులు తాము పోటీ చేస్తున్న వార్డుల్లో విస్తృతంగా ప్రచారం నిర్వహించారు.

author img

By

Published : Jan 19, 2020, 9:43 PM IST

municipal election campaign in sathupally
సత్తుపల్లిలో జోరుగా పురపాలక ఎన్నికల ప్రచారం

పురపోరు ప్రచారానికి ఒక్కరోజే ఉండడం వల్ల అభ్యర్థులు ప్రచారంలో నిమగ్నమయ్యారు. తమ తమ ప్రచారాస్త్రాలతో ఓటర్లను ప్రసన్నం చేసుకుంటున్నారు. తెరాస అభ్యర్థులు భారీ ర్యాలీలు తీస్తూ ఓటర్లు ఆకర్షిస్తున్నారు. స్థానిక ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య, తెరాస నాయకులు... ఓటర్లు భయబ్రాంతులకు గురి చేస్తున్నారని భాజపా, తెదేపా నాయకులు ఆరోపించారు.

ఏకగ్రీవమైన ఆరు వార్డుల్లో ఇతర పార్టీల వారిని బెదిరించి.. ఆర్థికంగా కొనుగోలు చేశారన్నారన్నారు. మున్సిపాలిటీ ఎన్నికల వల్ల హడావుడిగా పనులు పూర్తి చేసి ఓటర్లను ఆకర్షించే ప్రయత్నాలు చేశారని విమర్శించారు.

సత్తుపల్లిలో జోరుగా పురపాలక ఎన్నికల ప్రచారం

ఇదీ చూడండి: 'చెప్పేందుకు అబద్ధాలు లేక మొహం చాటేశారు'

పురపోరు ప్రచారానికి ఒక్కరోజే ఉండడం వల్ల అభ్యర్థులు ప్రచారంలో నిమగ్నమయ్యారు. తమ తమ ప్రచారాస్త్రాలతో ఓటర్లను ప్రసన్నం చేసుకుంటున్నారు. తెరాస అభ్యర్థులు భారీ ర్యాలీలు తీస్తూ ఓటర్లు ఆకర్షిస్తున్నారు. స్థానిక ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య, తెరాస నాయకులు... ఓటర్లు భయబ్రాంతులకు గురి చేస్తున్నారని భాజపా, తెదేపా నాయకులు ఆరోపించారు.

ఏకగ్రీవమైన ఆరు వార్డుల్లో ఇతర పార్టీల వారిని బెదిరించి.. ఆర్థికంగా కొనుగోలు చేశారన్నారన్నారు. మున్సిపాలిటీ ఎన్నికల వల్ల హడావుడిగా పనులు పూర్తి చేసి ఓటర్లను ఆకర్షించే ప్రయత్నాలు చేశారని విమర్శించారు.

సత్తుపల్లిలో జోరుగా పురపాలక ఎన్నికల ప్రచారం

ఇదీ చూడండి: 'చెప్పేందుకు అబద్ధాలు లేక మొహం చాటేశారు'

Intro:TG_KMM_06_19_SATHUPALLY_PARTYLA_PRACHARAM_VO_TS10047_HD


Body:ఖమ్మం జిల్లా సత్తుపల్లి మున్సిపాలిటీ ఎన్నికల్లో పార్టీలు ఇంకా ప్రచారానికి ఒక రోజు లో గడువు ఉండడంతో ముమ్మరంగా ప్రచారం చేస్తున్నాయి .తెరాస అభ్యర్థులు భారీ ర్యాలీలు తీస్తూ ఓటర్లు ఆకర్షిస్తున్నారు. భాజపా, తెదేపా , కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు తాము పోటీ చేస్తున్న వార్డుల్లో విస్తృతంగా ప్రచారం చేస్తున్నాయి. ఈ ఎన్నికల్లో స్థానిక ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య తెరాస నాయకులు ఓటర్లు భయబ్రాంతులకు గురి చేస్తున్నారని భాజపా తెదేపా నాయకులు ఆరోపిస్తున్నారు. ఏకగ్రీవమైన 6 వార్డుల్లో ఇతర పార్టీల వారిని బెదిరించి ఆర్థికంగా కొనుగోలు చేశారని విమర్శించారు. మున్సిపాలిటీ ఎన్నికలు వస్తుండటంతో హడావుడిగా పనులు చేసి ఓటర్లను ఆకర్షించే ప్రయత్నాలు చేస్తున్నారని తెలిపారు. కానీ సత్తుపల్లి ఓటర్లు తెలివైన వారని సత్య ఎత్తులకు ఈ ఎన్నికల్లో తెరాస అభ్యర్థిని ఓడించి ప్రతిపక్షాన్ని గెలిపించి ఓ కొత్త ఒరవడికి శ్రీకారం చుడతారు అని అన్నారు.


Conclusion:వంగా సత్యనారాయణ
సత్తుపల్లి
8008573693

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.