ETV Bharat / state

కలెక్టరేట్​ను ముట్టడించిన ఎమ్మార్పీస్​ కార్యకర్తలు

author img

By

Published : Nov 7, 2020, 3:58 PM IST

Updated : Nov 7, 2020, 4:43 PM IST

ఖమ్మం జిల్లా కలెక్టరేట్​ను ఎమ్మార్పీఎస్​ కార్యకర్తలు ముట్టడించారు. రామోజీ పేటలో ఎస్సీ ఇళ్లపై దాడి చేసిన గుండాలపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్​ చేస్తూ కలెక్టరేట్​ ఎదుట బైఠాయించారు.

MRPS activists besiege the Sirisilla Collectorate
సిరిసిల్ల కలెక్టరేట్​ను ముట్టడించిన ఎమ్మార్పీస్​ కార్యకర్తలు

రాజన్న సిరిసిల్ల జిల్లా రామోజీ పేటలో ఎస్సీ ఇళ్లపై దాడి చేసిన గుండాలపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్​ చేస్తూ.. ఎమ్మార్పీఎస్​ కార్యకర్తలు ఖమ్మం జిల్లా కలెక్టరేట్​ను ముట్టడించారు. కలెక్టరేట్​ గేటు ఎదుట బైఠాయించారు. దాడికి నాయకత్వం వహించిన సర్పంచ్​పై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటి కేసు నమోదు చేయాలని డిమాండ్​ చేశారు. ఎస్సీలకు రక్షణ కల్పించాలని.. పరిహారం చెల్లించాలని అన్నారు.

రాజన్న సిరిసిల్ల జిల్లా రామోజీ పేటలో ఎస్సీ ఇళ్లపై దాడి చేసిన గుండాలపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్​ చేస్తూ.. ఎమ్మార్పీఎస్​ కార్యకర్తలు ఖమ్మం జిల్లా కలెక్టరేట్​ను ముట్టడించారు. కలెక్టరేట్​ గేటు ఎదుట బైఠాయించారు. దాడికి నాయకత్వం వహించిన సర్పంచ్​పై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటి కేసు నమోదు చేయాలని డిమాండ్​ చేశారు. ఎస్సీలకు రక్షణ కల్పించాలని.. పరిహారం చెల్లించాలని అన్నారు.

Last Updated : Nov 7, 2020, 4:43 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.