ETV Bharat / state

అందరూ ముందుకొస్తేనే అభివృద్ధి సాధ్యం

ప్రతి ఒక్కరూ ముందుకొస్తేనే గ్రామాల అభివృద్ధి సాధ్యమని వైరా ఎమ్మెల్యే రాములు నాయక్ అన్నారు.

author img

By

Published : Sep 6, 2019, 5:58 PM IST

ఎమ్మెల్యే

గ్రామాభివృద్ధికి ప్రజా ప్రతినిధులు, అధికారులతో పాటు గ్రామస్థులు ముందుకు రావాలని వైరా ఎమ్మెల్యే రాములు నాయక్ అన్నారు. 30 రోజుల ప్రణాళికలో భాగంగా వైరా, కొనిజర్ల, ఏన్కూరు, జూలూరుపాడు మండలాలలో ఆయన పర్యటించారు. గ్రామసభల్లో పాల్గొని ప్రజా సమస్యలు తెలుసుకున్నారు. పల్లెలు సస్యశ్యామలంగా ఉంటేనే దేశం అభివృద్ధి చెందుతుందని ఎమ్మెల్యే అన్నారు.

గ్రామాభివృద్ధికి ప్రజా ప్రతినిధులు, అధికారులతో పాటు గ్రామస్థులు ముందుకు రావాలని వైరా ఎమ్మెల్యే రాములు నాయక్ అన్నారు. 30 రోజుల ప్రణాళికలో భాగంగా వైరా, కొనిజర్ల, ఏన్కూరు, జూలూరుపాడు మండలాలలో ఆయన పర్యటించారు. గ్రామసభల్లో పాల్గొని ప్రజా సమస్యలు తెలుసుకున్నారు. పల్లెలు సస్యశ్యామలంగా ఉంటేనే దేశం అభివృద్ధి చెందుతుందని ఎమ్మెల్యే అన్నారు.

అందరూ ముందుకొస్తేనే

ఇవీ చూడండి: కుషాయిగూడ చోరీ కేసు.. బిహార్​లో నలుగురు దొంగల అరెస్ట్

Intro:TG_KMM_08_06_MLA PARYATANA_AV1_ TS10090. గ్రామాభివృద్ధికి ప్రజా ప్రతినిధులు అధికారులతో పాటు ఉ గ్రామస్తులు ముందుకు రావాలని వైరా ఎమ్మెల్యే రాములు నాయక్ పేర్కొన్నారు 30 రోజుల ప్రణాళికలో భాగంగా వైరా కొనిజర్ల ఏనుకూరు జూలూరుపాడు మండలం లో ఆయన పర్యటించారు గ్రామ సభల్లో పాల్గొని మాట్లాడారు గ్రామస్తులు ద్వారా సమస్యలు తెలుసుకున్నారు గాంధీజీ చెప్పిన విధంగా గ్రామాలే దేశానికి పట్టుకొమ్మలు పల్లెలు సస్యశ్యామలంగా ఉంటేనే దేశం అభివృద్ధి చెందుతుందని అన్నారు 30 రోజుల్లో లో గ్రామదర్శిని అన్నివిధాలా అభివృద్ధి చేసుకొని దసరా నాటికి పండుగ చేయాలని అన్నారు. అన్ని గ్రామ పంచాయతీల్లో లో 30 రోజుల ప్రణాళిక కార్యక్రమాన్ని సర్పంచులు ప్రత్యేక అధికారులు నిర్వహించారు.


Body:wyra


Conclusion:8008573680
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.