ETV Bharat / state

ఖమ్మంలో స్వచ్ఛభారత్.. చెత్త ఎత్తిన మంత్రి అజయ్.. - latest news on minister puvvada participated in swachh bharath

ఖమ్మంలో నగర పాలక సంస్థ ఆధ్యర్వంలో స్వచ్ఛ భారత్​ కార్యక్రమం నిర్వహించారు. మంత్రి పువ్వాడ అజయ్​కుమార్​ పాల్గొని.. పరిసరాలను శుభ్రం చేశారు.

minister puvvada participated in swachh bharath
చెత్త ఎత్తి ట్రాక్టర్​లో పోసిన మంత్రి
author img

By

Published : Feb 10, 2020, 11:09 AM IST

నిత్యం అధికారిక కార్యక్రమాల్లో బిజీగా ఉండే రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్​కుమార్ పరిశుభ్రత కార్యక్రమాలు చేపట్టారు. నగర పాలక సంస్థ ఆధ్వర్యంలో లకారం ట్యాంక్​బండ్​పై నిర్వహించిన స్వచ్ఛ భారత్ కార్యక్రమంలో మంత్రి పాల్గొన్నారు. అధికారులు, సిబ్బంది, విద్యార్థులు, కార్పొరేటర్లతో కలిసి ట్యాంక్​బండ్​పై ఉన్న పిచ్చి మొక్కలను తొలగించారు. స్వయంగా చెత్త ఎత్తి ట్రాక్టర్​లో పోశారు.

చెత్త ఎత్తి ట్రాక్టర్​లో పోసిన మంత్రి

ట్యాంక్​బండ్ మొత్తం కలియ తిరుగుతూ అభివృద్ధి కార్యక్రమాలపై నగర కమిషనర్​కు పలు సూచనలు చేశారు. లకారం ట్యాంక్ బండ్​ను ఎప్పుడూ క్లీన్ అండ్ గ్రీన్​గా ఉంచుతామని.. త్వరలోనే సుందరీకరణ చేస్తామన్నారు. ఈ సందర్భంగా చెత్త ట్రాలీలను మంత్రి ప్రారంభించారు.

ఇవీ చూడండి : 'మహిళలు ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ వహించాలి'

నిత్యం అధికారిక కార్యక్రమాల్లో బిజీగా ఉండే రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్​కుమార్ పరిశుభ్రత కార్యక్రమాలు చేపట్టారు. నగర పాలక సంస్థ ఆధ్వర్యంలో లకారం ట్యాంక్​బండ్​పై నిర్వహించిన స్వచ్ఛ భారత్ కార్యక్రమంలో మంత్రి పాల్గొన్నారు. అధికారులు, సిబ్బంది, విద్యార్థులు, కార్పొరేటర్లతో కలిసి ట్యాంక్​బండ్​పై ఉన్న పిచ్చి మొక్కలను తొలగించారు. స్వయంగా చెత్త ఎత్తి ట్రాక్టర్​లో పోశారు.

చెత్త ఎత్తి ట్రాక్టర్​లో పోసిన మంత్రి

ట్యాంక్​బండ్ మొత్తం కలియ తిరుగుతూ అభివృద్ధి కార్యక్రమాలపై నగర కమిషనర్​కు పలు సూచనలు చేశారు. లకారం ట్యాంక్ బండ్​ను ఎప్పుడూ క్లీన్ అండ్ గ్రీన్​గా ఉంచుతామని.. త్వరలోనే సుందరీకరణ చేస్తామన్నారు. ఈ సందర్భంగా చెత్త ట్రాలీలను మంత్రి ప్రారంభించారు.

ఇవీ చూడండి : 'మహిళలు ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ వహించాలి'

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.