ETV Bharat / state

'పుర ఎన్నికల్లోనూ అదే పరంపర కొనసాగుతుంది'

ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని అన్ని పురపాలికల్లో తెరాస పార్టీ విజయం తథ్యమని రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ ధీమా వ్యక్తం చేశారు.

author img

By

Published : Jan 7, 2020, 4:07 PM IST

minister puvvada ajay kumar says that trs will win in municipal elections
ఖమ్మంలో మంత్రి పువ్వాడ అజయ్​ కుమార్​ పర్యటన
ఖమ్మంలో మంత్రి పువ్వాడ అజయ్​ కుమార్​ పర్యటన

తెలంగాణ ఏర్పడిన తర్వాత రాష్ట్రంలో ఏ ఎన్నికలు జరిగినా తెరాస ఘన విజయం సాధిస్తూ వస్తోందని మంత్రి పువ్వాడ, ఎంపీ నామా నాగేశ్వరరావు అన్నారు. ఈ పరంపర పురపాలక ఎన్నికలల్లోనూ కొనసాగుతుందని ధీమా వ్యక్తం చేశారు.

ఖమ్మం జిల్లా మధిర పురపాలక సంఘంలో తెరాస పార్టీ కార్యకర్తల ఆత్మీయ సమ్మేళనంలో పాల్గొన్నారు. సీతారామ ప్రాజెక్టు పూర్తైతే జిల్లా సశ్యశ్యామలం అవుతుందని మంత్రి తెలిపారు. పెద్ద ఎత్తున సంక్షేమ పథకాలు అమలు చేస్తున్న తెరాసకు ఓటేసి కేసీఆర్​కు కానుక ఇవ్వాలని కార్యకర్తలకు సూచించారు.

ఖమ్మంలో మంత్రి పువ్వాడ అజయ్​ కుమార్​ పర్యటన

తెలంగాణ ఏర్పడిన తర్వాత రాష్ట్రంలో ఏ ఎన్నికలు జరిగినా తెరాస ఘన విజయం సాధిస్తూ వస్తోందని మంత్రి పువ్వాడ, ఎంపీ నామా నాగేశ్వరరావు అన్నారు. ఈ పరంపర పురపాలక ఎన్నికలల్లోనూ కొనసాగుతుందని ధీమా వ్యక్తం చేశారు.

ఖమ్మం జిల్లా మధిర పురపాలక సంఘంలో తెరాస పార్టీ కార్యకర్తల ఆత్మీయ సమ్మేళనంలో పాల్గొన్నారు. సీతారామ ప్రాజెక్టు పూర్తైతే జిల్లా సశ్యశ్యామలం అవుతుందని మంత్రి తెలిపారు. పెద్ద ఎత్తున సంక్షేమ పథకాలు అమలు చేస్తున్న తెరాసకు ఓటేసి కేసీఆర్​కు కానుక ఇవ్వాలని కార్యకర్తలకు సూచించారు.

Intro:tg_kmm_04_08_mantri_paryatans_av_ts10089
ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని అన్ని పురపాలక లో తెరాస పార్టీ విజయం తథ్యమని రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ తెరాసలో లోక్ సభ పక్షనేత ఎంపీ నామా నాగేశ్వరరావు మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ధీమా వ్యక్తం చేశారు ఖమ్మం జిల్లా మధిర పురపాలక సంఘం లో మంగళవారం తెరాస పార్టీ కార్యకర్తల ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు ఈ సందర్భంగా ముఖ్య అతిథులుగా హాజరైన వారు మాట్లాడుతూ తెలంగాణ ఏర్పడిన తర్వాత రాష్ట్రంలో ఏ ఎన్నికలు జరిగినా తెరాస ఘన విజయం సాధిస్తూ వస్తుందని ఈ పరంపర పురపాలక ఎన్నికలలో కొనసాగుతుందన్నారు సీతారామ ప్రాజెక్టు ఈ ప్రాజెక్టు పూర్తయితే జిల్లా సస్యశ్యామలం అవుతుందన్నారు పెద్ద ఎత్తున సంక్షేమ పథకాలు అమలు చేస్తున్న తెరాస కు ఓటేసి కెసిఆర్ కు కేటీఆర్ కు కానుక ఇవ్వాలని పిలుపునిచ్చారు జిల్లా పరిషత్ చైర్మన్ లింగాల కమల్ రాజు అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో రాష్ట్ర విత్తనాభివృద్ధి సంస్థ చైర్మన్ కొండబాల కోటేశ్వరరావు ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మీనారాయణ రాష్ట్ర కార్యదర్శులు తాత మధు నరేష్ రెడ్డి పాల్గొన్నారు


Body:tg_kmm_04_08_mantri_paryatans_av_ts10089


Conclusion:tg_kmm_04_08_mantri_paryatans_av_ts10089
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.