ETV Bharat / state

మధిర చెక్​పోస్టును పరిశీలించిన భట్టి - మధిర సింగిల్​ చెక్​ పోస్టు

జిల్లాలు, మండలాల సరిహద్దుల్లో ఏర్పాటు చేసిన చెక్​పోస్టుల్లోని అధికారులను ప్రజాప్రతినిధులు నిరంతరం అప్రమత్తం చేస్తున్నారు. తాజాగా ఖమ్మం జిల్లా మధిర సింగిల్​ ఎంట్రీ చెక్​పోస్టును స్థానిక శాసనసభ్యుడు మల్లు భట్టి విక్రమార్క పరిశీలించారు. అధికారులకు పలు సూచనలు చేశారు.

భట్టి విక్రమార్క
భట్టి విక్రమార్క
author img

By

Published : Apr 24, 2020, 5:36 AM IST

ఖమ్మం జిల్లా మధిర సింగిల్​ ఎంట్రీ చెక్​పోస్టును స్థానిక ఎమ్మెల్యే మల్లు భట్టి విక్రమార్క పరిశీలించారు. నిఘాను మరింత పటిష్ఠం చేయాలని అధికారులకు సూచించారు. మధిర నియోజకవర్గం చుట్టూ ఉన్న ఆంధ్రా ప్రాంతాలన్నీ రెడ్​జోన్​లో చేరాయి. దీన్ని దృష్టిలో ఉంచుకుని స్థానిక ఎమ్మెల్యే భట్టి ఎప్పటికప్పుడు ప్రజలను, అధికారులను అప్రమత్తం చేస్తున్నారు. ఒక వైపు నుంచే మధిరలోకి ప్రవేశించేలా సింగిల్ ఎంట్రీ చెక్​పోస్ట్​ను జొన్నలగడ్డ, దేశినేని పాలెం మధ్యలో ఏర్పాటు చేశారు. ఎమ్మెల్యే భట్టి విక్రమార్క ఈ చెక్​పోస్ట్​ను తరచూ సందర్శించి మార్గనిర్దేశం చేస్తున్నారు.

ఖమ్మం జిల్లా మధిర సింగిల్​ ఎంట్రీ చెక్​పోస్టును స్థానిక ఎమ్మెల్యే మల్లు భట్టి విక్రమార్క పరిశీలించారు. నిఘాను మరింత పటిష్ఠం చేయాలని అధికారులకు సూచించారు. మధిర నియోజకవర్గం చుట్టూ ఉన్న ఆంధ్రా ప్రాంతాలన్నీ రెడ్​జోన్​లో చేరాయి. దీన్ని దృష్టిలో ఉంచుకుని స్థానిక ఎమ్మెల్యే భట్టి ఎప్పటికప్పుడు ప్రజలను, అధికారులను అప్రమత్తం చేస్తున్నారు. ఒక వైపు నుంచే మధిరలోకి ప్రవేశించేలా సింగిల్ ఎంట్రీ చెక్​పోస్ట్​ను జొన్నలగడ్డ, దేశినేని పాలెం మధ్యలో ఏర్పాటు చేశారు. ఎమ్మెల్యే భట్టి విక్రమార్క ఈ చెక్​పోస్ట్​ను తరచూ సందర్శించి మార్గనిర్దేశం చేస్తున్నారు.

ఇదీ చదవండి: సీఎంకు పీసీసీ కోవిడ్-19 టాస్క్‌ఫోర్స్‌ కమిటీ లేఖ

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.