స్వచ్ఛ భారత్ విధంగానే 'జల్ శక్తి అభయాన్' కార్యక్రమాన్ని ఉద్యమంలా చేపట్టాలని జల్ శక్తి అభియాన్ జిల్లా నోడల్ అధికారి రాజీవ్ రంజన్ మిశ్రా పిలుపునిచ్చారు. ఖమ్మంలో లకారం ట్యాంక్బండ్పై 'సేవ్ వాటర్' అనే నినాదంతో భారీ ర్యాలీ నిర్వహించారు. ర్యాలీలో రాజీవ్ రంజన్, మిశ్రా, కలెక్టర్ కర్ణన్, నగర ప్రజలు, విద్యార్థులు పాల్గొన్నారు. అనంతరం నీటిని పొదుపుగా వాడుకుంటామంటూ ప్రతి ఒక్కరు ప్రతిజ్ఞ చేశారు.
ఇవీ చూడండి: ఈ నెల 18,19న శాసనసభ ప్రత్యేక సమావేశాలు