ETV Bharat / state

'దళారులను నమ్మి మోసపోకండి'

author img

By

Published : May 3, 2020, 12:12 PM IST

దళారులను నమ్మి మోసపోవద్దని ఆదివాసీ గిరిజన మహిళలకు సూచించారు ఐటీడీఏ పీఓ గౌతమ్. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కరకగూడెంలో ఆయన పర్యటించారు.

Itda po visit karakagudem
'దళారులను నమ్మి మోసపోకండి'

దళారులను నమ్మి మోసపోవద్దని ఐటీడీఏ పీఓ గౌతమ్ సూచించారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కరకగూడెంలో ఆయన పర్యటించారు. గిరిజన మహిళల్ని మభ్యపెట్టి అటవీ ఫలాలు కొనుగోలు చేయడానికి ప్రయత్నిస్తే అధికారులకు సమాచారం ఇవ్వాలని కోరారు. కరోనా వైరస్ కారణంగా ఎదుర్కొంటున్న ఇబ్బందులను అడిగి తెలుసుకున్నారు.

దళారులను నమ్మి మోసపోవద్దని ఐటీడీఏ పీఓ గౌతమ్ సూచించారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కరకగూడెంలో ఆయన పర్యటించారు. గిరిజన మహిళల్ని మభ్యపెట్టి అటవీ ఫలాలు కొనుగోలు చేయడానికి ప్రయత్నిస్తే అధికారులకు సమాచారం ఇవ్వాలని కోరారు. కరోనా వైరస్ కారణంగా ఎదుర్కొంటున్న ఇబ్బందులను అడిగి తెలుసుకున్నారు.

ఇవీ చూడండి: వైద్యులకు వందనం.. 'గాంధీ'పై పూలవర్షం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.