ఖమ్మం జిల్లాలోని గాంధీచౌక్లో ఆదాయ పన్ను శాఖ అధికారులు దాడులు చేశారు. పలు బంగారు దుకాణాల్లో లావాదేవీలను పరిశీలించారు. ఇటీవల కాలంలో కొందరు యజమానులు భారీ ఎత్తున బంగారం క్రయవిక్రయాలు చేస్తున్నట్లు అధికారుల దృష్టికి వచ్చింది. లావాదేవీలపై అనుమానంతో అధికారులు సోదాలు చేశారు.
ఇవీ చూడండి:నిజామాబాద్లో రైతన్నల నామినేషన్