ETV Bharat / state

'ప్రతి పౌరుడు గాంధీ సిద్దాంతాలు పాటించాలి'

మహాత్మ గాంధీ చెప్పినట్లు ప్రతి ఒక్కరూ స్వచ్ఛత పాటించాలని ఖమ్మం జిల్లా కలెక్టర్ ఆర్​వీ కర్ణన్​ అన్నారు. పట్టణంలో గాంధీ విగ్రహాన్ని ఎమ్మెల్యే పువ్వాడ అజయ్​ కుమార్​తో కలిపి ప్రారంభించారు.

author img

By

Published : Jun 29, 2019, 8:01 PM IST

'ప్రతి పౌరుడు గాంధీ సిద్దాంతాలు పాటించాలి'

గాంధీ మహాత్ముడు చెప్పిన సిద్దాంతాలు ప్రతి ఒక్కరూ పాటించాలని ఖమ్మం జిల్లా కలెక్టర్​ ఆర్వీ కర్ణన్​ అన్నారు. ఖమ్మం గాంధీచౌక్​లో ఏర్పాటు చేసిన గాంధీ విగ్రహాన్ని శుక్రవారం రాత్రి ఎమ్మెల్యే పువ్వాడ అజయ్​ కుమార్​తో కలిసి ప్రారంభించారు. పట్టణాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తామని హామీ ఇచ్చారు.

'ప్రతి పౌరుడు గాంధీ సిద్దాంతాలు పాటించాలి'

ఇదీ చూడండి: ఇది స్కూటర్ కాదు.. దుక్కి దున్నే యంత్రం

గాంధీ మహాత్ముడు చెప్పిన సిద్దాంతాలు ప్రతి ఒక్కరూ పాటించాలని ఖమ్మం జిల్లా కలెక్టర్​ ఆర్వీ కర్ణన్​ అన్నారు. ఖమ్మం గాంధీచౌక్​లో ఏర్పాటు చేసిన గాంధీ విగ్రహాన్ని శుక్రవారం రాత్రి ఎమ్మెల్యే పువ్వాడ అజయ్​ కుమార్​తో కలిసి ప్రారంభించారు. పట్టణాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తామని హామీ ఇచ్చారు.

'ప్రతి పౌరుడు గాంధీ సిద్దాంతాలు పాటించాలి'

ఇదీ చూడండి: ఇది స్కూటర్ కాదు.. దుక్కి దున్నే యంత్రం

sample description

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.