ETV Bharat / state

సూర్యగ్రహణం ప్రభావం.. అన్ని ఆలయాలు మూసివేత

author img

By

Published : Oct 25, 2022, 9:27 AM IST

Updated : Oct 25, 2022, 10:21 AM IST

Solar Eclipse Temples closed: సూర్యగ్రహణం కారణంగా రాష్ట్రంలోని అన్ని ఆలయాలను మూసివేశారు. ఉదయం 9 నుంచి రాత్రి 8 గంటల వరకు మూసివేస్తున్నట్లు దేవాదాయ శాఖ అధికారులు ప్రకటించారు.

solar eclipse
solar eclipse
సూర్యగ్రహణం ప్రభావం.. అన్ని ఆలయాలు మూసివేత

Solar Eclipse Temples closed: ఈరోజు సాయంత్రం సూర్యగ్రహణం సందర్భంగా రాష్ట్రంలోని ప్రధాన ఆలయాలను మూసివేశారు. ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 7గంటల వరకు అన్ని ఆలయాలను మూసివేసినట్లు దేవాదాయ శాఖ అధికారులు తెలిపారు. యాదాద్రి పుణ్యక్షేత్రంలో భక్తుల దర్శనాలు నిలిపివేశారు.

యాదాద్రి శ్రీలక్ష్మీ నరసింహస్వామి దేవాలయం
యాదాద్రి శ్రీలక్ష్మీ నరసింహస్వామి దేవాలయం

ఉదయం 8గంటల 50 నిమిషాల నుంచి రేపు ఉదయం 8గంటల వరకు మూసివేయనున్నట్లు ఆలయ అర్చకులు తెలిపారు. ఆలయంలో ఆరాధనలు, నివేదనలు, నిత్యకల్యాణం వంటి కార్యక్రమాలు నిర్వహించబోమని వెల్లడించారు. 26వ తేదీన ఆలయాన్ని శుద్ధి చేసి రేపు ఉదయం పదిన్నర నుంచి భక్తులను అనుమతిస్తారు.

యాదాద్రి శ్రీలక్ష్మీ నరసింహస్వామి దేవాలయం
యాదాద్రి శ్రీలక్ష్మీ నరసింహస్వామి దేవాలయం

భద్రాద్రిలోని ఆలయాన్ని ఉదయం 9 గంటల నుంచి మూసివేస్తున్నట్లు ఆలయ ప్రధానపూజారి తెలిపారు. అటు ధర్మపురి, కాళేశ్వరం, బాసర, వేములవాడ, జోగులాంబ ఆలయాలను కూడా ఉదయం తొమ్మిది గంటలలోపే మూసివేశారు. రాత్రి 8 తరువాత సంప్రోక్షణ నిర్వహించి.. రేపటి నుంచి భక్తులను దర్శనానికి అనుమతి ఇస్తారు.

ఇవీ చదవండి:

సూర్యగ్రహణం ప్రభావం.. అన్ని ఆలయాలు మూసివేత

Solar Eclipse Temples closed: ఈరోజు సాయంత్రం సూర్యగ్రహణం సందర్భంగా రాష్ట్రంలోని ప్రధాన ఆలయాలను మూసివేశారు. ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 7గంటల వరకు అన్ని ఆలయాలను మూసివేసినట్లు దేవాదాయ శాఖ అధికారులు తెలిపారు. యాదాద్రి పుణ్యక్షేత్రంలో భక్తుల దర్శనాలు నిలిపివేశారు.

యాదాద్రి శ్రీలక్ష్మీ నరసింహస్వామి దేవాలయం
యాదాద్రి శ్రీలక్ష్మీ నరసింహస్వామి దేవాలయం

ఉదయం 8గంటల 50 నిమిషాల నుంచి రేపు ఉదయం 8గంటల వరకు మూసివేయనున్నట్లు ఆలయ అర్చకులు తెలిపారు. ఆలయంలో ఆరాధనలు, నివేదనలు, నిత్యకల్యాణం వంటి కార్యక్రమాలు నిర్వహించబోమని వెల్లడించారు. 26వ తేదీన ఆలయాన్ని శుద్ధి చేసి రేపు ఉదయం పదిన్నర నుంచి భక్తులను అనుమతిస్తారు.

యాదాద్రి శ్రీలక్ష్మీ నరసింహస్వామి దేవాలయం
యాదాద్రి శ్రీలక్ష్మీ నరసింహస్వామి దేవాలయం

భద్రాద్రిలోని ఆలయాన్ని ఉదయం 9 గంటల నుంచి మూసివేస్తున్నట్లు ఆలయ ప్రధానపూజారి తెలిపారు. అటు ధర్మపురి, కాళేశ్వరం, బాసర, వేములవాడ, జోగులాంబ ఆలయాలను కూడా ఉదయం తొమ్మిది గంటలలోపే మూసివేశారు. రాత్రి 8 తరువాత సంప్రోక్షణ నిర్వహించి.. రేపటి నుంచి భక్తులను దర్శనానికి అనుమతి ఇస్తారు.

ఇవీ చదవండి:

Last Updated : Oct 25, 2022, 10:21 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.