ETV Bharat / state

'ప్రజా గొంతుకగా ఉండేవారే కమ్యూనిస్టులు'

సామాజిక న్యాయం కోసం పోరాడాల్సిన తరుణం ఆసన్నమైందంటున్నాయి కమ్యూనిస్టు పార్టీలు. చాలా ఏళ్ల తర్వాత సీపీఎం, సీపీఐ కలిసి పోటీ చేస్తున్నాయి. ఇది చారిత్రక అవసరమని ఆ పార్టీల రాష్ట్ర కార్యదర్శులు అభిప్రాయపడ్డారు.

author img

By

Published : Mar 27, 2019, 6:10 PM IST

ఖమ్మంలో ఎన్నికల సన్నాహక సభ
ఖమ్మంలో ఎన్నికల సన్నాహక సభ
దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణకు సీపీఐ, సీపీఎంలు కలిసికట్టుగా పని చేయాల్సిన అవసరం ఉందన్నారు సిపిఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకటరెడ్డి. ఖమ్మం పార్లమెంటు ఎన్నికల సన్నాహక సమావేశంలో సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రంతో కలిసి ఆయన పాల్గొన్నారు. పార్టీ మారకుండా, ప్రజలు ఇచ్చిన ఓటుకి విలువనిచ్చే తమ పార్టీ అభ్యర్థి వెంకట్​కు ఓటు వేసి గెలిపించాలని తమ్మినేని విజ్ఞప్తి చేశారు.

ఇవీ చూడండి:ఈవీఎంలను మాయ చేసి అధికారం చేపట్టారు: టీపీసీసీ

ఖమ్మంలో ఎన్నికల సన్నాహక సభ
దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణకు సీపీఐ, సీపీఎంలు కలిసికట్టుగా పని చేయాల్సిన అవసరం ఉందన్నారు సిపిఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకటరెడ్డి. ఖమ్మం పార్లమెంటు ఎన్నికల సన్నాహక సమావేశంలో సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రంతో కలిసి ఆయన పాల్గొన్నారు. పార్టీ మారకుండా, ప్రజలు ఇచ్చిన ఓటుకి విలువనిచ్చే తమ పార్టీ అభ్యర్థి వెంకట్​కు ఓటు వేసి గెలిపించాలని తమ్మినేని విజ్ఞప్తి చేశారు.

ఇవీ చూడండి:ఈవీఎంలను మాయ చేసి అధికారం చేపట్టారు: టీపీసీసీ

CPi cpm parlament sannahaka sama vesham chada byte
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.