ETV Bharat / state

ఖమ్మంలో అంతరరాష్ట్ర దొంగ అరెస్టు

అంతరరాష్ట్ర దొంగను ఖమ్మం జిల్లా తల్లాడ పీఎస్​ పరిధిలో పోలీసులు అరెస్టు చేశారు. సత్తుపల్లి కిష్టారానికి చెందిన మంగయ్య నుంచి 7 లక్షల 22 వేల సొత్తును స్వాధీనం చేసుకున్నారు. నిందితుడు విశాఖపట్నం, పశ్చిమగోదావరి జిల్లాల్లో కూడా చోరీ చేసినట్లు వైరా ఏసీపీ ప్రసన్న కుమార్​ తెలిపారు.

author img

By

Published : Jun 3, 2019, 10:10 PM IST

ఖమ్మంలో అంతరరాష్ట్ర దొంగ అరెస్టు
ఖమ్మంలో అంతరరాష్ట్ర దొంగ అరెస్టు

ఖమ్మం జిల్లా తల్లాడ పోలీస్ స్టేషన్ పరిధిలో అంతరరాష్ట్ర దొంగను పోలీసులు అరెస్టు చేశారు. మండలంలో జరిగిన దొంగతనాలపై విచారణ చేపట్టి.. సత్తుపల్లి మండలం కిష్టారానికి చెందిన మంగయ్యను అదుపులోకి తీసుకున్నారు. అతడి వద్ద నుంచి 7 లక్షల 22 వేల సొత్తును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. వీటిలో 193 గ్రాముల బంగారం, 406 గ్రాముల వెండి, లక్షా 50 వేల నగదు, రెండు ద్విచక్ర వాహనాలు, రెండు సెల్​ఫోన్​లు ఉన్నట్టు వైరా ఏసీపీ ప్రసన్న కుమార్ తెలిపారు. నిందితుడు ఖమ్మం జిల్లాతోపాటు విశాఖపట్నం, పశ్చిమగోదావరి జిల్లాల్లో కూడా దొంగతనానికి పాల్పడినట్లు ఏసీపీ పేర్కొన్నారు.

ఇవీ చూడండి: ఒకే రోజు నలుగురు అదృశ్యం

ఖమ్మంలో అంతరరాష్ట్ర దొంగ అరెస్టు

ఖమ్మం జిల్లా తల్లాడ పోలీస్ స్టేషన్ పరిధిలో అంతరరాష్ట్ర దొంగను పోలీసులు అరెస్టు చేశారు. మండలంలో జరిగిన దొంగతనాలపై విచారణ చేపట్టి.. సత్తుపల్లి మండలం కిష్టారానికి చెందిన మంగయ్యను అదుపులోకి తీసుకున్నారు. అతడి వద్ద నుంచి 7 లక్షల 22 వేల సొత్తును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. వీటిలో 193 గ్రాముల బంగారం, 406 గ్రాముల వెండి, లక్షా 50 వేల నగదు, రెండు ద్విచక్ర వాహనాలు, రెండు సెల్​ఫోన్​లు ఉన్నట్టు వైరా ఏసీపీ ప్రసన్న కుమార్ తెలిపారు. నిందితుడు ఖమ్మం జిల్లాతోపాటు విశాఖపట్నం, పశ్చిమగోదావరి జిల్లాల్లో కూడా దొంగతనానికి పాల్పడినట్లు ఏసీపీ పేర్కొన్నారు.

ఇవీ చూడండి: ఒకే రోజు నలుగురు అదృశ్యం

Intro:TG_KMM_09_03_DHONGA ARRESTED_AV_g9. నోట్ విజువల్స్ ఎఫ్.టి.పి ద్వారా. ఖమ్మం జిల్లా తల్లాడ పోలీస్ స్టేషన్ పరిధిలో లో అంతర రాష్ట్ర దొంగను పోలీసులు అరెస్టు చేశారు. మండలంలో జరిగిన దొంగతనాలు పై విచారణ చేపట్టిన పోలీసులు లు సత్తుపల్లి మండలం కిష్టారం కు చెందిన మంగయ్య అనే వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు అతడి వద్ద నుంచి రూ ఏడు లక్షల 22000 సొత్తును స్వాధీనం చేసుకున్నారు వీటిలో 193 గ్రాముల బంగారం 406 గ్రాముల వెండి రూ లక్ష 50 వేలు నగదు రెండు ద్విచక్ర వాహనాలు రెండు సెల్ఫోన్లు ఉన్నట్టు వైరా ఏసిపి ప్రసన్న కుమార్ ర్ పేర్కొన్నారు. దొంగతనానికి పాల్పడిన వ్యక్తి ఇ ఖమ్మం జిల్లా లతోపాటు to విశాఖపట్నం పశ్చిమగోదావరి జిల్లాలో కూడా దొంగతనానికి పాల్పడినట్లు ఏసీపీ తెలిపారు చాకచక్యంగా దొంగని పట్టుకున్న సీఐ రమాకాంత్ ఎస్సై శ్రీనివాస్ లతోపాటు ఉ సిబ్బందిని ఏసీపీ అభినందించారు.


Body:wyra


Conclusion:8008573680
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.