ETV Bharat / state

'రామమందిర నిర్మాణానికి ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలి'

author img

By

Published : Jan 20, 2021, 6:42 PM IST

భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో.. భాజపా, విశ్వ హిందూ పరిషత్ ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించారు. రామమందిర నిర్మాణానికి ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు.

bjp-vishwa-hindu-parishad-in-illandu-town-of-kottagudem-district-organized-bike-rally
'రామమందిర నిర్మాణానికి ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలి'

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు పట్టణంలో.. భాజపా, విశ్వ హిందూ పరిషత్ భారీ ర్యాలీ నిర్వహించింది.

ఈ ర్యాలీలో అయోధ్యలో రామమందిర నిర్మాణానికి ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని నినదించారు. ఈ కార్యక్రమంలో కోట్లాది హిందువుల చిరకాల వాంఛ త్వరలో నిజం కానున్నదని భాజపా, విశ్వ హిందూ పరిషత్ సభ్యులు తెలిపారు.

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు పట్టణంలో.. భాజపా, విశ్వ హిందూ పరిషత్ భారీ ర్యాలీ నిర్వహించింది.

ఈ ర్యాలీలో అయోధ్యలో రామమందిర నిర్మాణానికి ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని నినదించారు. ఈ కార్యక్రమంలో కోట్లాది హిందువుల చిరకాల వాంఛ త్వరలో నిజం కానున్నదని భాజపా, విశ్వ హిందూ పరిషత్ సభ్యులు తెలిపారు.

ఇదీ చదవండి:పోలీసులు కస్టడీలో కిడ్నాపర్లు.. కొనసాగుతోన్న విచారణ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.