భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు పట్టణంలో.. భాజపా, విశ్వ హిందూ పరిషత్ భారీ ర్యాలీ నిర్వహించింది.
ఈ ర్యాలీలో అయోధ్యలో రామమందిర నిర్మాణానికి ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని నినదించారు. ఈ కార్యక్రమంలో కోట్లాది హిందువుల చిరకాల వాంఛ త్వరలో నిజం కానున్నదని భాజపా, విశ్వ హిందూ పరిషత్ సభ్యులు తెలిపారు.
ఇదీ చదవండి:పోలీసులు కస్టడీలో కిడ్నాపర్లు.. కొనసాగుతోన్న విచారణ