ETV Bharat / state

కిటకిటలాడిన కరీంనగర్​ దేవాలయాలు - సామూహిక కుంకుమ పూజలు

కరీంనగర్​లో దేవాలయాలన్ని భక్తులతో సందడిగా మారాయి. మహిళలు భక్తిశ్రద్ధలతో అమ్మవారికి కుంకుమ పూజలు నిర్వహించారు.

కిటకిటలాడిన కరీంనగర్​ దేవాలయాలు
author img

By

Published : Aug 24, 2019, 12:15 AM IST


శ్రావణ మాసాన్ని పురస్కరించుకుని కరీంనగర్​లో దేవాలయాలన్ని భక్తులతో కిటకిటలాడాయి. పట్టణంలోని చైతన్యపురి కాలనీలో శ్రీ మహా శక్తి ఆలయానికి మహిళా భక్తులు పోటెత్తారు అమ్మవార్లకు ప్రత్యేక పూజలు అభిషేకాలు చేశారు. ఆలయం ఆవరణలో ప్రతిరోజు సామూహిక కుంకుమ పూజలు నిర్వహిస్తారు. దీనిలో భాగంగా కుంకుమ పూజలో మహిళలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. అమ్మవారికి పసుపు కుంకుమలతో భక్తిశ్రద్ధలతో పూజలు చేశారు.

కిటకిటలాడిన కరీంనగర్​ దేవాలయాలు

ఇదీచూడండి:తెలంగాణ హైకోర్టుకు ముగ్గురు జడ్జిల నియామకం


శ్రావణ మాసాన్ని పురస్కరించుకుని కరీంనగర్​లో దేవాలయాలన్ని భక్తులతో కిటకిటలాడాయి. పట్టణంలోని చైతన్యపురి కాలనీలో శ్రీ మహా శక్తి ఆలయానికి మహిళా భక్తులు పోటెత్తారు అమ్మవార్లకు ప్రత్యేక పూజలు అభిషేకాలు చేశారు. ఆలయం ఆవరణలో ప్రతిరోజు సామూహిక కుంకుమ పూజలు నిర్వహిస్తారు. దీనిలో భాగంగా కుంకుమ పూజలో మహిళలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. అమ్మవారికి పసుపు కుంకుమలతో భక్తిశ్రద్ధలతో పూజలు చేశారు.

కిటకిటలాడిన కరీంనగర్​ దేవాలయాలు

ఇదీచూడండి:తెలంగాణ హైకోర్టుకు ముగ్గురు జడ్జిల నియామకం

Intro:Body:Conclusion:
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.