ETV Bharat / state

ప్లాస్టిక్​ని వాడబోమంటూ గ్రామస్థుల ప్రతిజ్ఞ

author img

By

Published : Oct 2, 2019, 7:23 PM IST

కరీంనగర్ జిల్లాలోని కందుగులలో ఈనాడు-ఈటీవీ భారత్ ఆధ్వర్యంలో ప్లాస్టిక్ నివారణపై అవగాహన ర్యాలీని ఏర్పాటు చేశారు.

ప్లాస్టిక్​ని వాడబోమంటూ గ్రామస్థుల ప్రతిజ్ఞ

కరీంనగర్‌ జిల్లా హుజూరాబాద్‌ మండలం కందుగులలో ఈనాడు-ఈటీవీ భారత్‌ ఆధ్వర్యంలో ప్లాస్టిక్‌ నివారణపై అవగాహన ర్యాలీని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి పెద్ద సంఖ్యలో మహిళలు తరలివచ్చారు. ఈ ర్యాలీని జడ్పీటీసీ సభ్యుడు పడిదం బక్కారెడ్డి ప్రారంభించారు. మహిళలు ప్లాస్టిక్‌కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ప్లాస్టిక్​ను వాడబోమంటూ గ్రామస్థులంతా కలిసి ప్రతిజ్ఞ చేశారు.

ప్లాస్టిక్​ని వాడబోమంటూ గ్రామస్థుల ప్రతిజ్ఞ

ఇవీ చూడండి: మహాత్ముని స్మరణ.. 'వైష్ణవ జన తో' ఆవిష్కరణ

కరీంనగర్‌ జిల్లా హుజూరాబాద్‌ మండలం కందుగులలో ఈనాడు-ఈటీవీ భారత్‌ ఆధ్వర్యంలో ప్లాస్టిక్‌ నివారణపై అవగాహన ర్యాలీని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి పెద్ద సంఖ్యలో మహిళలు తరలివచ్చారు. ఈ ర్యాలీని జడ్పీటీసీ సభ్యుడు పడిదం బక్కారెడ్డి ప్రారంభించారు. మహిళలు ప్లాస్టిక్‌కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ప్లాస్టిక్​ను వాడబోమంటూ గ్రామస్థులంతా కలిసి ప్రతిజ్ఞ చేశారు.

ప్లాస్టిక్​ని వాడబోమంటూ గ్రామస్థుల ప్రతిజ్ఞ

ఇవీ చూడండి: మహాత్ముని స్మరణ.. 'వైష్ణవ జన తో' ఆవిష్కరణ

Intro:TG_KRN_51_02_ETV_EENADU_PLASTIC_AWARENESS_RALLEY_VO_TS10082
దీనికి సంబంధించిన స్క్రిప్ట్ ఎఫ్.టి.పి ద్వారా పంపిస్తున్నాను.
మహేష్ హుజూరాబాద్ కరీంనగర్ జిల్లా.
9440738755


Body:TG_KRN_51_02_ETV_EENADU_PLASTIC_AWARENESS_RALLEY_VO_TS10082
దీనికి సంబంధించిన స్క్రిప్ట్ ఎఫ్.టి.పి ద్వారా పంపిస్తున్నాను.
మహేష్ హుజూరాబాద్ కరీంనగర్ జిల్లా.
9440738755


Conclusion:TG_KRN_51_02_ETV_EENADU_PLASTIC_AWARENESS_RALLEY_VO_TS10082
దీనికి సంబంధించిన స్క్రిప్ట్ ఎఫ్.టి.పి ద్వారా పంపిస్తున్నాను.
మహేష్ హుజూరాబాద్ కరీంనగర్ జిల్లా.
9440738755
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.