ETV Bharat / state

కరీంనగర్ జిల్లాలో పగిలిన మిషన్ భగీరథ పైపులైన్

కరీంనగర్ జిల్లాలో మిషన్ భగీరథ పైపులైన్లు అక్కడక్కడ పగిలి నీరంతా వృథాగా రోడ్డుపై ప్రవహిస్తోంది.

author img

By

Published : Aug 28, 2019, 11:41 PM IST

కరీంనగర్ జిల్లాలో పగిలిన మిషన్ భగీరథ పైపులైన్

కరీంనగర్ జిల్లా రామడుగు మండల కేంద్రంలో మిషన్ భగీరథ పైపులైన్​ పగిలిపోయింది. దీంతో తాగునీరు వృథా అయి రోడ్డుపై పారుతోంది. పైపులైను లింకు తెగిపోవడం వల్ల నీరు వరదలా ప్రవహిస్తోంది. భారీ వహనాలేవీ పైపులైనుపై నుంచి నడవకున్నా పైపులైను పగలిందని స్థానికులు తెలిపారు.

కరీంనగర్ జిల్లాలో పగిలిన మిషన్ భగీరథ పైపులైన్

ఇదీ చూడండి : కన్నేపల్లి పంప్​హౌస్​ను సందర్శించిన కలెక్టర్ల బృందం

కరీంనగర్ జిల్లా రామడుగు మండల కేంద్రంలో మిషన్ భగీరథ పైపులైన్​ పగిలిపోయింది. దీంతో తాగునీరు వృథా అయి రోడ్డుపై పారుతోంది. పైపులైను లింకు తెగిపోవడం వల్ల నీరు వరదలా ప్రవహిస్తోంది. భారీ వహనాలేవీ పైపులైనుపై నుంచి నడవకున్నా పైపులైను పగలిందని స్థానికులు తెలిపారు.

కరీంనగర్ జిల్లాలో పగిలిన మిషన్ భగీరథ పైపులైన్

ఇదీ చూడండి : కన్నేపల్లి పంప్​హౌస్​ను సందర్శించిన కలెక్టర్ల బృందం

Intro:కరీంగర్ జిల్లా రామడుగు మండల కేంద్రంలో మిషన్ భగీరథ పైపులైను పగిలి పోవటంతో తాగునీరు వృధా అయింది. ఉన్నఫళంగా పైపులైను లింకు తెగిపోవడంతో తాగునీరు వరదలా ప్రవహించింది. భారీ వహనాలేవీ పైపులైను పై నుంచి నడవకున్నా పైపులైను పగిలి నీరు వృధా కావడంపై స్థానికులు నిరసన వ్యక్తం చేశారు.Body:సయ్యద్ రహ మత్, చొప్పదండిConclusion:9441376632
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.