ETV Bharat / state

జ్యోతినగర్​ వెంకటేశ్వరస్వామిని దర్శించుకున్న గంగుల - కరీంనగర్​లో మంత్రి గంగుల కమలాకర్​

కరీంనగర్​లోని జ్యోతినగర్​లో ఉన్న శ్రీవెంకటేశ్వరస్వామి ఆలయాన్ని రాష్ట్ర పౌరసరఫరాలశాఖ మంత్రి గంగుల కమలాకర్​ దర్శించుకున్నారు. నగరపాలక సంస్థ మేయర్​ సునీల్​రావుతో కలిసి స్వామివారికి ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహించారు.

minister gangula kamalakar visited venkateswara swamy temple in karimnagar
జ్యోతినగర్​ వెంకటేశ్వరస్వామిని దర్శించుకున్న గంగుల
author img

By

Published : Dec 19, 2020, 5:24 PM IST

ధనుర్మాసాన్ని పురస్కరించుకుని కరీంనగర్​లోని జ్యోతినగర్​ శ్రీవెంకటేశ్వరస్వామి ఆలయాన్ని రాష్ట్ర పౌరసరఫరాలశాఖ మంత్రి గంగుల కమలాకర్ సందర్శించారు. మొదటి ఆలయానికి వెళ్లిన మంత్రికి స్థానిక కార్పొరేటర్ గందె మాధవి ఘనస్వాగతం పలికారు.

స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక అభిషేకాలు, పూజలు చేశారు. రాష్ట్ర అభివృద్ధికి స్వామివారి ఆశీస్సులు ఉండాలని మంత్రి కోరుకున్నారు. ఈ కార్యక్రమంలో మంత్రితో పాటు నగరపాలకసంస్థ మేయర్​ సునీల్​రావు పాల్గొన్నారు.

ఇదీ చూడండి:టీఎన్జీవో పూర్తిగా విఫలమైంది: ఉద్యోగులు

ధనుర్మాసాన్ని పురస్కరించుకుని కరీంనగర్​లోని జ్యోతినగర్​ శ్రీవెంకటేశ్వరస్వామి ఆలయాన్ని రాష్ట్ర పౌరసరఫరాలశాఖ మంత్రి గంగుల కమలాకర్ సందర్శించారు. మొదటి ఆలయానికి వెళ్లిన మంత్రికి స్థానిక కార్పొరేటర్ గందె మాధవి ఘనస్వాగతం పలికారు.

స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక అభిషేకాలు, పూజలు చేశారు. రాష్ట్ర అభివృద్ధికి స్వామివారి ఆశీస్సులు ఉండాలని మంత్రి కోరుకున్నారు. ఈ కార్యక్రమంలో మంత్రితో పాటు నగరపాలకసంస్థ మేయర్​ సునీల్​రావు పాల్గొన్నారు.

ఇదీ చూడండి:టీఎన్జీవో పూర్తిగా విఫలమైంది: ఉద్యోగులు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.