ETV Bharat / state

'స్నేహభావంతో గణేశ్​ నిమజ్జనం జరుపుకోవాలి' - గణేశ్​  నిమజ్జన  కార్యక్రమం

కరీంనగర్​ జిల్లాలో వినాయక నిమజ్జనం ఘనంగా జరుగుతోంది. మానకొండూరు చెరువు కట్ట వద్ద ఏర్పాటు చేసిన కార్యక్రమానికి ఎమ్మెల్యే రసమయి బాలకిషన్​ హాజరయ్యారు.

'స్నేహభావంతో గణేశ్​ నిమజ్జనం జరుపుకోవాలి'
author img

By

Published : Sep 11, 2019, 11:04 PM IST



కరీంనగర్ జిల్లా మానకొండూరు చెరువు కట్ట వద్ద ఏర్పాటు చేసిన గణేశ్​ నిమజ్జన కార్యక్రమానికి ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. కొబ్బరికాయ కొట్టి శోభయాత్ర ప్రారంభించారు. అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా స్నేహభావంతో గణేశ్​ నిమజ్జనం జరుపుకోవాలని రసమయి బాలకిషన్​ సూచించారు. పోలీసులతో భారీ బందోబస్తు ఏర్పాటు చేశామని పేర్కొన్నారు. వైద్యసేవలు ఏర్పాటు చేశామన్నారు.

'స్నేహభావంతో గణేశ్​ నిమజ్జనం జరుపుకోవాలి'

ఇవీ చూడండి: 21వేల మంది పోలీసులతో నిమజ్జనానికి భద్రత



కరీంనగర్ జిల్లా మానకొండూరు చెరువు కట్ట వద్ద ఏర్పాటు చేసిన గణేశ్​ నిమజ్జన కార్యక్రమానికి ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. కొబ్బరికాయ కొట్టి శోభయాత్ర ప్రారంభించారు. అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా స్నేహభావంతో గణేశ్​ నిమజ్జనం జరుపుకోవాలని రసమయి బాలకిషన్​ సూచించారు. పోలీసులతో భారీ బందోబస్తు ఏర్పాటు చేశామని పేర్కొన్నారు. వైద్యసేవలు ఏర్పాటు చేశామన్నారు.

'స్నేహభావంతో గణేశ్​ నిమజ్జనం జరుపుకోవాలి'

ఇవీ చూడండి: 21వేల మంది పోలీసులతో నిమజ్జనానికి భద్రత

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.