ETV Bharat / state

'ఫీడ్​ ద నీడ్'​ కార్యక్రమం చేపట్టిన భాజపా నాయకులు

author img

By

Published : Apr 4, 2020, 7:25 PM IST

భాజపా నాయకులు కరీంనగర్​లో ఫీడ్​ ద నీడ్​ కార్యక్రమాన్ని చేపట్టారు. పట్టణంలోని ప్రభుత్వాసుపత్రి ప్రాంగణంలో ఉంటున్న నిరుపేదలకు మధ్యాహ్న భోజనం, పండ్లు, మజ్జిగ ప్యాకెట్లను అందజేశారు.

food distribution to the needy people by the bjp leaders in karimnagar
'ఫీడ్​ ద నీడ్'​ కార్యక్రమం చేపట్టిన భాజపా నాయకులు

లాక్​డౌన్ కారణంగా పేద ప్రజలు, వివిధ రకాల కార్మికులు ఆకలితో అలమటించకుండ భాజపా జాతీయ అధ్యక్షులు జేపీ నడ్డా, భాజపా తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ కుమార్ పిలుపుమేరకు భాజపా కార్యకర్తలు 'ఫీడ్ ద నీడ్' కార్యక్రమాన్ని కరీంనగర్​లో చేపట్టారు.

జిల్లా అధ్యక్షులు శ్రీ భాషా సత్యనారాయణరావు ప్రభుత్వ ఆసుపత్రిలోని మాతాశిశు ప్రాంగణంలో సుమారుగా 270 మందికి మధ్యాహ్న భోజనం, అరటి పండ్లు, మజ్జిగ ప్యాకెట్లను అందజేశారు. ప్రతి ఒక్కరూ లాక్​డౌన్​కు సహకరించాలని.. సామాజిక దూరం పాటించాలని ఆయన కోరారు. ప్రభుత్వ ఆదేశాలను పాటిస్తూ ప్రతిఒక్కరూ ఆరోగ్యంగా ఉండాలని వారు సూచించారు.

'ఫీడ్​ ద నీడ్'​ కార్యక్రమం చేపట్టిన భాజపా నాయకులు

ఇవీ చూడండి: సీరియస్​గా తీసుకోకపోతే ముప్పు తప్పదు: మంత్రి కేటీఆర్

లాక్​డౌన్ కారణంగా పేద ప్రజలు, వివిధ రకాల కార్మికులు ఆకలితో అలమటించకుండ భాజపా జాతీయ అధ్యక్షులు జేపీ నడ్డా, భాజపా తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ కుమార్ పిలుపుమేరకు భాజపా కార్యకర్తలు 'ఫీడ్ ద నీడ్' కార్యక్రమాన్ని కరీంనగర్​లో చేపట్టారు.

జిల్లా అధ్యక్షులు శ్రీ భాషా సత్యనారాయణరావు ప్రభుత్వ ఆసుపత్రిలోని మాతాశిశు ప్రాంగణంలో సుమారుగా 270 మందికి మధ్యాహ్న భోజనం, అరటి పండ్లు, మజ్జిగ ప్యాకెట్లను అందజేశారు. ప్రతి ఒక్కరూ లాక్​డౌన్​కు సహకరించాలని.. సామాజిక దూరం పాటించాలని ఆయన కోరారు. ప్రభుత్వ ఆదేశాలను పాటిస్తూ ప్రతిఒక్కరూ ఆరోగ్యంగా ఉండాలని వారు సూచించారు.

'ఫీడ్​ ద నీడ్'​ కార్యక్రమం చేపట్టిన భాజపా నాయకులు

ఇవీ చూడండి: సీరియస్​గా తీసుకోకపోతే ముప్పు తప్పదు: మంత్రి కేటీఆర్

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.