ETV Bharat / state

ధాన్యం కొనుగోలు చేయాలంటూ రోడ్డెక్కిన అన్నదాతలు - Farmers' protest in Karimnagar to buy grain

ధాన్యం కొనుగోలు చేయాలంటూ రైతులు రాస్తారోకో చేశారు. కరీంనగర్ జిల్లా చొప్పదండి పట్టణంతో పాటు, రామడుగు మండల కేంద్రంలో రహదారిపై బైఠాయించి ఆందోళన తెలిపారు.

ధాన్యం కొనుగోలు చేయాలంటూ రోడ్డెక్కిన అన్నదాతలు
author img

By

Published : Nov 25, 2019, 5:47 PM IST

కరీంనగర్ జిల్లా చొప్పదండి పట్టణంతోపాటు... రామడుగు మండల కేంద్రంలో ధాన్యం కొనుగోలు చేయాలని రైతులు రాస్తారోకో చేశారు. నెల రోజులుగా ఎదురు చూస్తున్నా అధికారులు స్పందించడం లేదని ఆందోళన వ్యక్తం చేశారు. చొప్పదండి పట్టణంలో... కరీంనగర్-మంచిర్యాల రహదారిపై బైఠాయించారు. రైతుల నిరసనతో భారీగా వాహనాలు నిలిచిపోయాయి. పోలీసులు జోక్యం చేసుకుని రైతులకు నచ్చజెప్పారు. రామడుగు మండలంలో రైతులతో చర్చించిన తహసీల్దార్​ ఉన్నతాధికారులతో సంప్రదించి ధాన్యం కొనుగోలు చేస్తామని హామీ ఇవ్వడం వల్ల రైతులు నిరసన విరమించారు.

ధాన్యం కొనుగోలు చేయాలంటూ రోడ్డెక్కిన అన్నదాతలు

ఇదీ చూడండి: పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతలపై సుప్రీంకోర్టులో విచారణ

కరీంనగర్ జిల్లా చొప్పదండి పట్టణంతోపాటు... రామడుగు మండల కేంద్రంలో ధాన్యం కొనుగోలు చేయాలని రైతులు రాస్తారోకో చేశారు. నెల రోజులుగా ఎదురు చూస్తున్నా అధికారులు స్పందించడం లేదని ఆందోళన వ్యక్తం చేశారు. చొప్పదండి పట్టణంలో... కరీంనగర్-మంచిర్యాల రహదారిపై బైఠాయించారు. రైతుల నిరసనతో భారీగా వాహనాలు నిలిచిపోయాయి. పోలీసులు జోక్యం చేసుకుని రైతులకు నచ్చజెప్పారు. రామడుగు మండలంలో రైతులతో చర్చించిన తహసీల్దార్​ ఉన్నతాధికారులతో సంప్రదించి ధాన్యం కొనుగోలు చేస్తామని హామీ ఇవ్వడం వల్ల రైతులు నిరసన విరమించారు.

ధాన్యం కొనుగోలు చేయాలంటూ రోడ్డెక్కిన అన్నదాతలు

ఇదీ చూడండి: పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతలపై సుప్రీంకోర్టులో విచారణ

TG_KRN_71_25_RAITULA_RASTAROKO_AV_TS10128 FROM: Sayed Rahmath Choppadandi phone:9441376632 ----------------- యాంకర్ పార్ట్: ధాన్యం కొనుగోలు చేయాలంటూ రైతులు రాస్తారోకో చేశారు. కరీంనగర్ జిల్లా చొప్పదండి పట్టణంతో పాటు రామడుగు మండల కేంద్రంలో రెండు చోట్లా వేర్వేరుగా రహదారిపై బైఠాయించి ఆందోళన చేశారు. నెల రోజులు గడుస్తున్నా కొనుగోలు చేయడం లేదని ఆవేదన చెందారు. ధాన్యం నాణ్యత లేదని కోత విధిస్తున్నారని నినాదాలు చేశారు. వాయిస్ ఓవర్: కరీంనగర్ జిల్లా చొప్పదండి పట్టణంతోపాటు రామడుగు మండల కేంద్రంలో ధాన్యం కొనుగోలు చేయాలని రైతులు రెండు చోట్లా వేర్వేరుగా రాస్తారోకో చేశారు. నెల రోజులుగా ఎదురు చూస్తున్నా అధికారులు స్పందించడం లేదని తెలిపారు. చొప్పదండి పట్టణంలో కరీంనగర్-మంచిర్యాల రహదారిపై రైతులు బైఠాయించటంతో వాహనాలు భారీ సంఖ్యలో నిలిచిపోయాయి. దీనితో పోలీసులు జోక్యం చేసుకుని రాస్తారోకోను విరమింపజేశారు. రామడుగు మండల కేంద్రంలో గంటసేపు రైతులు బైఠాయించటంతో తహసిల్దార్ కోమల్ రెడ్డి రైతులతో మాట్లాడారు. ఉన్నతాధికారులతో సంప్రదించి ధాన్యం కొనుగోలు చేపడతామని తెలపడంతో ఆందోళన విరమించారు.

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.