ETV Bharat / state

రెవెన్యూ కార్యాలయం ఎదుట రైతు నిరాహారదీక్ష - farmer nirahara deeksha infront of mro office

తన తండ్రి నుంచి వచ్చిన వారసత్వ భూమిని వేరే వాళ్ల పేరు మీద రిజిస్టర్ చేశారని ఓ రైతు రెవెన్యూ కార్యాలయం ఎదుట నిరాహార దీక్షకు దిగారు. ఈ ఘటన కరీంనగర్​ జిల్లా మానకొండూరు మండల కేంద్రంలో జరిగింది.

రెవెన్యూ కార్యాలయం ఎదుట రైతు నిరాహారదీక్ష
author img

By

Published : Jun 27, 2019, 2:31 PM IST

కరీంనగర్​ జిల్లా చెంజర్లకు చెందిన రాజిరెడ్డి అనే రైతు మానకొండూరు మండల కేంద్రంలోని రెవెన్యూ కార్యాలయం ఎదుట నిరాహారదీక్ష చేపట్టాడు. తన తండ్రి నుంచి వచ్చిన వారసత్వ భూమిని వేరే వాళ్ల పేరు మీద రిజిస్టర్​ చేసి అధికారులు తనను ఇబ్బంది పెడుతున్నారంటూ ఆరోపించాడు. రాజిరెడ్డికున్న ఐదెకరాల భూమిలో మూడున్నర ఎకరాలు ఆన్​లైన్​లో పొందుపరచగా... మరో ఎకరంన్నర కోసం మాత్రం అధికారులు కనికరించడంలేదని వాపోయాడు. గతంలో తహశీల్దార్​ కార్యాలయం ఎదుట దీక్షకు దిగగా ఎమ్మార్వో శ్రీనివాస్​ హామీపై దీక్ష విరమించారు. ఇప్పటికీ పరిస్థితి కొలిక్కిరానందున మరోసారి నిరాహారదీక్షను తిరిగి ప్రారంభించారు.

రెవెన్యూ కార్యాలయం ఎదుట రైతు నిరాహారదీక్ష

ఇదీ చదవండిః శాసనసభ నిర్మాణానికి సీఎం కేసీఆర్ భూమిపూజ

కరీంనగర్​ జిల్లా చెంజర్లకు చెందిన రాజిరెడ్డి అనే రైతు మానకొండూరు మండల కేంద్రంలోని రెవెన్యూ కార్యాలయం ఎదుట నిరాహారదీక్ష చేపట్టాడు. తన తండ్రి నుంచి వచ్చిన వారసత్వ భూమిని వేరే వాళ్ల పేరు మీద రిజిస్టర్​ చేసి అధికారులు తనను ఇబ్బంది పెడుతున్నారంటూ ఆరోపించాడు. రాజిరెడ్డికున్న ఐదెకరాల భూమిలో మూడున్నర ఎకరాలు ఆన్​లైన్​లో పొందుపరచగా... మరో ఎకరంన్నర కోసం మాత్రం అధికారులు కనికరించడంలేదని వాపోయాడు. గతంలో తహశీల్దార్​ కార్యాలయం ఎదుట దీక్షకు దిగగా ఎమ్మార్వో శ్రీనివాస్​ హామీపై దీక్ష విరమించారు. ఇప్పటికీ పరిస్థితి కొలిక్కిరానందున మరోసారి నిరాహారదీక్షను తిరిగి ప్రారంభించారు.

రెవెన్యూ కార్యాలయం ఎదుట రైతు నిరాహారదీక్ష

ఇదీ చదవండిః శాసనసభ నిర్మాణానికి సీఎం కేసీఆర్ భూమిపూజ

Intro:TG_KRN_73_RYTU_NIRAHARADEEKSHA_AVB_C10
రిపోర్టర్: తిరుపతి
ప్లేస్: మానకొండూరు నియోజకవర్గం
మొబైల్ నెంబర్: 8297208099
కరీంనగర్ జిల్లా మానకొండూరు మండల కేంద్రంలోని రెవెన్యూ కార్యాలయంలో చెంజర్లకు చెందిన ముత్యాల రాజిరెడ్డి తన తండ్రి నుంచి వచ్చిన వారసత్వం భూమిని వేరే వాళ్ళ పేరుమీద చేసి రెవెన్యూ అధికారులు నానా ఇబ్బందులు పెడుతున్నారని రోదిస్తూ నిరాహారదీక్ష పెట్టాడు. తనకున్న అయిదు ఎకరాల భూమిలో మూడున్నర ఎకరాలు ఆన్లైన్ లో పొందుపరిచారు.. కానీ మరో ఎకరంన్నర చెప్పులరిగేలా తిరిగిన అధికారులు కనికరించడం లేదని మొర పెట్టుకున్నాడు. రెవెన్యూ సిబ్బంది ప్రైవేట్ వీఆర్ఏల తీరుతోనే అధికారులు కాసులకు లొంగిపోయి రైతుల పాలిట యమ పాశంలా తయారవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. గతంలో అధికారుల పనితీరుపై కలత చెందిన రాజిరెడ్డి తాసిల్దార్ కార్యాలయం ఎదుట నిరాహారదీక్షకు సిద్ధపడగా తాసిల్దార్ శ్రీనివాస్ అడ్డుకొని న్యాయం చేస్తానని హామీ ఇవ్వడంతో దీక్ష విరమించారు. ఇప్పటికి కొలిక్కి రాకపోవడంతో తిరిగి నిరాహారదీక్ష ప్రారంభించాడు.
నోట్: విజువల్స్ వాట్సాప్ లో పరిశీలించగలరు


Body:TG_KRN_73_RYTU_NIRAHARADEEKSHA_AVB_C10
రిపోర్టర్: తిరుపతి
ప్లేస్: మానకొండూరు నియోజకవర్గం
మొబైల్ నెంబర్: 8297208099
కరీంనగర్ జిల్లా మానకొండూరు మండల కేంద్రంలోని రెవెన్యూ కార్యాలయంలో చెంజర్లకు చెందిన ముత్యాల రాజిరెడ్డి తన తండ్రి నుంచి వచ్చిన వారసత్వం భూమిని వేరే వాళ్ళ పేరుమీద చేసి రెవెన్యూ అధికారులు నానా ఇబ్బందులు పెడుతున్నారని రోదిస్తూ నిరాహారదీక్ష పెట్టాడు. తనకున్న అయిదు ఎకరాల భూమిలో మూడున్నర ఎకరాలు ఆన్లైన్ లో పొందుపరిచారు.. కానీ మరో ఎకరంన్నర చెప్పులరిగేలా తిరిగిన అధికారులు కనికరించడం లేదని మొర పెట్టుకున్నాడు. రెవెన్యూ సిబ్బంది ప్రైవేట్ వీఆర్ఏల తీరుతోనే అధికారులు కాసులకు లొంగిపోయి రైతుల పాలిట యమ పాశంలా తయారవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. గతంలో అధికారుల పనితీరుపై కలత చెందిన రాజిరెడ్డి తాసిల్దార్ కార్యాలయం ఎదుట నిరాహారదీక్షకు సిద్ధపడగా తాసిల్దార్ శ్రీనివాస్ అడ్డుకొని న్యాయం చేస్తానని హామీ ఇవ్వడంతో దీక్ష విరమించారు. ఇప్పటికి కొలిక్కి రాకపోవడంతో తిరిగి నిరాహారదీక్ష ప్రారంభించాడు.
నోట్: విజువల్స్ వాట్సాప్ లో పరిశీలించగలరు


Conclusion:TG_KRN_73_RYTU_NIRAHARADEEKSHA_AVB_C10
రిపోర్టర్: తిరుపతి
ప్లేస్: మానకొండూరు నియోజకవర్గం
మొబైల్ నెంబర్: 8297208099
కరీంనగర్ జిల్లా మానకొండూరు మండల కేంద్రంలోని రెవెన్యూ కార్యాలయంలో చెంజర్లకు చెందిన ముత్యాల రాజిరెడ్డి తన తండ్రి నుంచి వచ్చిన వారసత్వం భూమిని వేరే వాళ్ళ పేరుమీద చేసి రెవెన్యూ అధికారులు నానా ఇబ్బందులు పెడుతున్నారని రోదిస్తూ నిరాహారదీక్ష పెట్టాడు. తనకున్న అయిదు ఎకరాల భూమిలో మూడున్నర ఎకరాలు ఆన్లైన్ లో పొందుపరిచారు.. కానీ మరో ఎకరంన్నర చెప్పులరిగేలా తిరిగిన అధికారులు కనికరించడం లేదని మొర పెట్టుకున్నాడు. రెవెన్యూ సిబ్బంది ప్రైవేట్ వీఆర్ఏల తీరుతోనే అధికారులు కాసులకు లొంగిపోయి రైతుల పాలిట యమ పాశంలా తయారవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. గతంలో అధికారుల పనితీరుపై కలత చెందిన రాజిరెడ్డి తాసిల్దార్ కార్యాలయం ఎదుట నిరాహారదీక్షకు సిద్ధపడగా తాసిల్దార్ శ్రీనివాస్ అడ్డుకొని న్యాయం చేస్తానని హామీ ఇవ్వడంతో దీక్ష విరమించారు. ఇప్పటికి కొలిక్కి రాకపోవడంతో తిరిగి నిరాహారదీక్ష ప్రారంభించాడు.
నోట్: విజువల్స్ వాట్సాప్ లో పరిశీలించగలరు

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.