కరోనా కట్టడి నేపథ్యంలో లాక్డౌన్ విధించగా కరీంనగర్ జిల్లాకు చెందిన బుడగ జంగాల వలస కూలీలు ఝార్ఖండ్లో చిక్కుకుపోయారు. వారి కష్టాలపై ఈటీవీ తెలంగాణలో ప్రసారమైన వార్తకు ఆ సంఘ నాయకులు స్పందించారు. విరాళాలు సేకరించి గూగుల్ పే ద్వారా పంపించారు.
ఈటీవీ కథనానికి స్పందన.. బుడగ జంగాల కూలీలకు సాయం
ఝార్ఖండ్ లో చిక్కిన బుడగ జంగాల వలస కూలీలపై ఈటీవీ తెలంగాణలో ప్రసారం వార్తను చూసిన ఆ సంఘ నాయకులు విరాళాలు సేకరించి గూగుల్ పే ద్వారా పంపించారు.
![ఈటీవీ కథనానికి స్పందన.. బుడగ జంగాల కూలీలకు సాయం etv telangana story effect on budaga jangala labourers problems](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-6812425-thumbnail-3x2-sopandana.jpg?imwidth=3840)
58 కుటుంబాలకు ఒక్కో కుటుంబానికి రూ. 1500 చొప్పున పంపించామని బీబీజే నెట్వర్క్ , బీబీజేఎస్వై నాయకులు తెలిపారు. తమ వారి వార్తను ప్రసారం చేసి తమకు తెలియజేసినందుకు కృతజ్ఞతలు తెలిపారు.
ఇవీ చూడండి: లక్ష మంది రోగులకైనా చికిత్స: కేసీఆర్
కరోనా కట్టడి నేపథ్యంలో లాక్డౌన్ విధించగా కరీంనగర్ జిల్లాకు చెందిన బుడగ జంగాల వలస కూలీలు ఝార్ఖండ్లో చిక్కుకుపోయారు. వారి కష్టాలపై ఈటీవీ తెలంగాణలో ప్రసారమైన వార్తకు ఆ సంఘ నాయకులు స్పందించారు. విరాళాలు సేకరించి గూగుల్ పే ద్వారా పంపించారు.
58 కుటుంబాలకు ఒక్కో కుటుంబానికి రూ. 1500 చొప్పున పంపించామని బీబీజే నెట్వర్క్ , బీబీజేఎస్వై నాయకులు తెలిపారు. తమ వారి వార్తను ప్రసారం చేసి తమకు తెలియజేసినందుకు కృతజ్ఞతలు తెలిపారు.
ఇవీ చూడండి: లక్ష మంది రోగులకైనా చికిత్స: కేసీఆర్