ETV Bharat / state

కేసుల పరిష్కారంలో కరీంనగర్ కమిషనరేట్​ ముందంజ: డీజీపీ - కరీంనగర్​ జిల్లా తాజా వార్తలు

వివిధ రకాల కేసుల పరిష్కారంలో కరీంనగర్ కమిషనరేట్ పోలీసులు ముందంజలో ఉన్నారని డీజీపీ మహేందర్ రెడ్డి అన్నారు. వివిధ కమిషనరేట్​లు, జిల్లాలకు చెందిన పోలీస్ అధికారులతో ... కేసుల స్థితిగతులపై దృశ్యమాధ్యమ సమీక్ష నిర్వహించారు.

కేసుల పరిష్కారంలో కరీంనగర్ కమిషనరేట్​ ముందంజ: డీజీపీ
కేసుల పరిష్కారంలో కరీంనగర్ కమిషనరేట్​ ముందంజ: డీజీపీ
author img

By

Published : Aug 27, 2020, 3:06 AM IST

కేసుల పరిష్కారం కోసం కరీంనగర్ కమిషనరేట్ పోలీసులు తీసుకుంటున్న చర్యలను డీజీపీ మహేందర్​ రెడ్డి అభినందించారు. స్టేషన్​లలో పెండింగ్​లో ఉన్న కేసుల స్థితిగతులపై వివిధ కమిషనరేట్​లు, జిల్లాలకు చెందిన పోలీస్​ అధికారులతో సమీక్షించారు.

పెండింగ్ కేసులు... పరిమితికి లోపు కరీంనగర్ కమిషనరేట్​లోనే ఉన్నాయని... వాటి పరిష్కారం కోసం తీసుకుంటున్న చర్యలను అడిగి తెలుసుకున్నారు. మిగిలిన చోట్ల కూడా ఇదే విధానం అమలుచేస్తే పెండింగ్​ కేసులు భారాన్ని తగ్గించవచ్చని సూచించారు. కార్యక్రమంలో డీజీ స్థాయి అధికారులు జితేందర్, గోవింద్ సింగ్, సందీప్ శాండీల్యాల తదితరులు పాల్గొన్నారు.

కేసుల పరిష్కారం కోసం కరీంనగర్ కమిషనరేట్ పోలీసులు తీసుకుంటున్న చర్యలను డీజీపీ మహేందర్​ రెడ్డి అభినందించారు. స్టేషన్​లలో పెండింగ్​లో ఉన్న కేసుల స్థితిగతులపై వివిధ కమిషనరేట్​లు, జిల్లాలకు చెందిన పోలీస్​ అధికారులతో సమీక్షించారు.

పెండింగ్ కేసులు... పరిమితికి లోపు కరీంనగర్ కమిషనరేట్​లోనే ఉన్నాయని... వాటి పరిష్కారం కోసం తీసుకుంటున్న చర్యలను అడిగి తెలుసుకున్నారు. మిగిలిన చోట్ల కూడా ఇదే విధానం అమలుచేస్తే పెండింగ్​ కేసులు భారాన్ని తగ్గించవచ్చని సూచించారు. కార్యక్రమంలో డీజీ స్థాయి అధికారులు జితేందర్, గోవింద్ సింగ్, సందీప్ శాండీల్యాల తదితరులు పాల్గొన్నారు.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.