ETV Bharat / state

గర్శకుర్తిలో కరోనా.. బయటకు రావొద్దంటూ చాటింపు - కరీంనగర్​ జిల్లాలో కరోనా తాజా వార్తలు

కరీంనగర్ జిల్లా గర్శకుర్తిలో ముంబై నుంచి వచ్చిన ఓ వ్యక్తికి కరోనా సోకింది. అప్రమత్తమైన చుట్టుపక్కల గ్రామాలు.. ప్రజలు అనవసరంగా బయటకు రావొద్దంటూ చాటింపులు చేయించుకుని పాటిస్తున్నాయి.

corona positive case at garshakurthi in karimnagar district
గర్శకుర్తిలో కరోనా.. బయటకు రావొద్దంటూ చాటింపు
author img

By

Published : Jun 27, 2020, 11:19 AM IST

కరీంనగర్ జిల్లా గంగాధర మండలం గర్శకుర్తిలో ముంబై వెళ్లి.. ఇటీవల గ్రామానికి వచ్చిన వ్యక్తికి కరోనా నిర్ధారణ అయింది. ఫలితంగా సమీప గ్రామాలు అప్రమత్తమయ్యాయి. స్వచ్ఛంద లాక్​డౌన్ పాటించాలంటూ చాటింపు చేసుకుని.. ముందు జాగ్రత్తలు పాటిస్తున్నాయి.

మరోవైపు వ్యక్తుల మధ్య భౌతిక దూరం పాటించాలంటూ అధికారులు అవగాహన కల్పిస్తున్నారు. బాధితునితో సన్నిహితంగా ఉన్న వారిని హోం క్వారంటైన్​ చేశారు. చాటింపు ద్వారా సాధారణ అవసరాలు తగ్గించుకుని.. ప్రజలు కరోనా నియంత్రణకు ముందు జాగ్రత్తలు పాటిస్తున్నారు.

గర్శకుర్తిలో కరోనా.. బయటకు రావొద్దంటూ చాటింపు

ఇదీచూడండి: కరోనా ఒకరికి.. సమాచారం ఇంకొకరికి..

కరీంనగర్ జిల్లా గంగాధర మండలం గర్శకుర్తిలో ముంబై వెళ్లి.. ఇటీవల గ్రామానికి వచ్చిన వ్యక్తికి కరోనా నిర్ధారణ అయింది. ఫలితంగా సమీప గ్రామాలు అప్రమత్తమయ్యాయి. స్వచ్ఛంద లాక్​డౌన్ పాటించాలంటూ చాటింపు చేసుకుని.. ముందు జాగ్రత్తలు పాటిస్తున్నాయి.

మరోవైపు వ్యక్తుల మధ్య భౌతిక దూరం పాటించాలంటూ అధికారులు అవగాహన కల్పిస్తున్నారు. బాధితునితో సన్నిహితంగా ఉన్న వారిని హోం క్వారంటైన్​ చేశారు. చాటింపు ద్వారా సాధారణ అవసరాలు తగ్గించుకుని.. ప్రజలు కరోనా నియంత్రణకు ముందు జాగ్రత్తలు పాటిస్తున్నారు.

గర్శకుర్తిలో కరోనా.. బయటకు రావొద్దంటూ చాటింపు

ఇదీచూడండి: కరోనా ఒకరికి.. సమాచారం ఇంకొకరికి..

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.