ETV Bharat / state

జమ్మికుంటలో భాజపా కార్యకర్తల ఆందోళన

ఎంపీ బండి సంజయ్​ కుమార్​పై జరిగిన దాడిని నిరసిస్తూ కరీంనగర్​ జిల్లా జమ్మికుంటలో భాజపా కార్యకర్తలు ఆందోళ చేపట్టారు. పోలీసుల దురుసు ప్రవర్తనపై నిప్పులు చెరిగారు.

author img

By

Published : Nov 2, 2019, 5:21 PM IST

జమ్మికుంటలో భాజపా కార్యకర్తల ఆందోళన

కరీంనగర్‌ జిల్లా జమ్మికుంటలో భాజపా నాయకులు ఆందోళనకు దిగారు. హుజూరాబాద్‌-జమ్మికుంట ప్రధాన రహదారిపై రాస్తారోకో చేపట్టారు. ప్రభుత్వానికి, పోలీసులకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. కరీంనగర్‌ ఎంపీ బండి సంజయ్‌ కుమార్‌పై పోలీసులు దాడfచేయటం దారుణమన్నారు. ఆందోళనకారులు ముఖ్యమంత్రి దిష్టిబొమ్మను దగ్ధం చేస్తుండగా పోలీసులు అడ్డుకునే ప్రయత్నం చేశారు.

జమ్మికుంటలో భాజపా కార్యకర్తల ఆందోళన

ఇదీ చూడండి: ఆర్టీసీ ఐకాస, విపక్ష నేతల సమావేశం

కరీంనగర్‌ జిల్లా జమ్మికుంటలో భాజపా నాయకులు ఆందోళనకు దిగారు. హుజూరాబాద్‌-జమ్మికుంట ప్రధాన రహదారిపై రాస్తారోకో చేపట్టారు. ప్రభుత్వానికి, పోలీసులకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. కరీంనగర్‌ ఎంపీ బండి సంజయ్‌ కుమార్‌పై పోలీసులు దాడfచేయటం దారుణమన్నారు. ఆందోళనకారులు ముఖ్యమంత్రి దిష్టిబొమ్మను దగ్ధం చేస్తుండగా పోలీసులు అడ్డుకునే ప్రయత్నం చేశారు.

జమ్మికుంటలో భాజపా కార్యకర్తల ఆందోళన

ఇదీ చూడండి: ఆర్టీసీ ఐకాస, విపక్ష నేతల సమావేశం

sample description
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.