ETV Bharat / state

కరీంనగర్​లో పౌరసత్వ చట్టం సవరణకు మద్దతుగా ర్యాలీ - అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ ఆధ్వర్యంలో భారీ ర్యాలీ

పౌరసత్వ చట్టం సవరణకు మద్దతుగా కరీంనగర్​లో ఏబీవీపీ ర్యాలీ చేపట్టింది.

కరీంనగర్​లో పౌరసత్వ చట్టం సవరణకు మద్దతుగా ర్యాలీ
కరీంనగర్​లో పౌరసత్వ చట్టం సవరణకు మద్దతుగా ర్యాలీ
author img

By

Published : Jan 6, 2020, 12:11 PM IST

కరీంనగర్​లో పౌరసత్వ చట్టం సవరణకు మద్దతుగా ర్యాలీ
పౌరసత్వ చట్టం సవరణకు మద్దతుగా కరీంనగర్​లో అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించారు. కోర్టు నుంచి ఏబీవీపీ కార్యకర్తలు విద్యార్థులతో కలిసి తెలంగాణ చౌక్ వరకు త్రివర్ణ పథకాలతో ప్రదర్శన చేపట్టారు. తెరాస, కాంగ్రెస్ పార్టీలు పౌరసత్వ చట్టం సవరణ బిల్లుపై తప్పుడు ప్రచారం చేస్తున్నాయని ఆరోపించారు.

ఇవీ చూడండి: డిపో మేనేజర్​ వేధింపులు తట్టుకోలేక కండక్టర్​కు గుండెపోటు

కరీంనగర్​లో పౌరసత్వ చట్టం సవరణకు మద్దతుగా ర్యాలీ
పౌరసత్వ చట్టం సవరణకు మద్దతుగా కరీంనగర్​లో అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించారు. కోర్టు నుంచి ఏబీవీపీ కార్యకర్తలు విద్యార్థులతో కలిసి తెలంగాణ చౌక్ వరకు త్రివర్ణ పథకాలతో ప్రదర్శన చేపట్టారు. తెరాస, కాంగ్రెస్ పార్టీలు పౌరసత్వ చట్టం సవరణ బిల్లుపై తప్పుడు ప్రచారం చేస్తున్నాయని ఆరోపించారు.

ఇవీ చూడండి: డిపో మేనేజర్​ వేధింపులు తట్టుకోలేక కండక్టర్​కు గుండెపోటు

Intro:TG_KRN_07_06_CAA_NRC_ABVP_RYALLY_AV_TS10036
Sudhakar contributer karimnagar

పౌరసత్వ చట్టం సవరణ కు మద్దతుగా కరీంనగర్లో అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ ఆధ్వర్యంలో భారీ ర్యాలీ ప్రదర్శన చేపట్టారు కోర్టు కూడా నుంచి ఏబీవీపీ కార్యకర్తలు విద్యార్థులతో కలిసి తెలంగాణ చౌక్ వరకు త్రివర్ణ పథకాలతో ర్యాలీ చేపట్టారు ప్రతిపక్ష పార్టీలు కాంగ్రెస్ తెరాస పౌరసత్వ చట్టం సవరణ బిల్లును తప్పుడు ప్రచారాన్ని చేపడుతున్నారు ఏబీవీపీ ఖండిస్తుంది అని హెచ్చరించారుBody:GgConclusion:Gg

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.