ETV Bharat / state

సైకిల్​పై అయోధ్య యాత్ర.. ప్రారంభించిన స్పీకర్ పోచారం

author img

By

Published : Mar 19, 2021, 1:02 PM IST

కామారెడ్డి జిల్లా నుంచి.. సైకిల్​పై అయోధ్యకు తరలి వెళ్తోన్న బృందాన్ని స్పీకర్ పోచారం శ్రీనివాస్​రెడ్డి కలిశారు. క్షేమంగా వెళ్లి.. యాత్రను విజయవంతంగా పూర్తి చేసుకుని తిరిగి రావాలని కోరారు. ప్రయాణికులకు పలు సూచనలు చేశారు.

Speaker Pocharam started the journey to ayodhya by bicycle
సైకిల్​పై అయోధ్య యాత్ర.. ప్రారంభించిన స్పీకర్ పోచారం

కామారెడ్డి జిల్లా బాన్సువాడ నుంచి.. సైకిల్​పై అయోధ్యకు తరలి వెళ్తోన్న 'శ్రీరామ రక్ష అయోధ్య మహా సైకిల్ యాత్ర' బృందాన్ని స్పీకర్ పోచారం శ్రీనివాస్​రెడ్డి కలిశారు. పట్టణంలోని అయ్యప్పస్వామి దేవాలయం వద్ద.. జెండా ఊపి యాత్రను ప్రారంభించారు. యాత్ర విజయవంతంగా పూర్తి కావాలని దేవున్ని ప్రార్థిస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు.

కామారెడ్డి జిల్లా బాన్సువాడ నుంచి.. సైకిల్​పై అయోధ్యకు తరలి వెళ్తోన్న 'శ్రీరామ రక్ష అయోధ్య మహా సైకిల్ యాత్ర' బృందాన్ని స్పీకర్ పోచారం శ్రీనివాస్​రెడ్డి కలిశారు. పట్టణంలోని అయ్యప్పస్వామి దేవాలయం వద్ద.. జెండా ఊపి యాత్రను ప్రారంభించారు. యాత్ర విజయవంతంగా పూర్తి కావాలని దేవున్ని ప్రార్థిస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు.

ఇదీ చదవండి: 60వేల నాణేలతో అయోధ్య రాముడు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.