కామారెడ్డి జిల్లా బిచ్కుంద మండలం కందర్ పల్లి ఎస్. ఎన్. ఏ 161 జాతీయ రహదారిపై ప్రమాదం జరిగింది. మహారాష్ట్ర నుంచి ఆటోలో పిట్లంకు పండ్లను తరలిస్తుండగా ఓ లారీ వచ్చి ఢీకొట్టింది. ఈ ఘటనలో ఒకరు మృతి చెందగా ముగ్గురుకి తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను బిచ్కుంద ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మృతుడు మహారాష్ట్ర దేగుళూర్ వాసిగా పోలీసులు గుర్తించారు.
పండ్ల ఆటోను ఢీకొట్టిన లారీ, ఒకరు మృతి
కామారెడ్డి జిల్లా కందర్ పల్లి జాతీయ రహదారిపై ఓ లారీ ఆటోను ఢీకొట్టింది. ఈ ఘటనలో ఓ వ్యక్తి మృతి చెందగా, మరో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి.
![పండ్ల ఆటోను ఢీకొట్టిన లారీ, ఒకరు మృతి](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-5039523-512-5039523-1573552948264.jpg?imwidth=3840)
పండ్ల ఆటోను ఢీకొట్టిన లారీ, ఒకరు మృతి
కామారెడ్డి జిల్లా బిచ్కుంద మండలం కందర్ పల్లి ఎస్. ఎన్. ఏ 161 జాతీయ రహదారిపై ప్రమాదం జరిగింది. మహారాష్ట్ర నుంచి ఆటోలో పిట్లంకు పండ్లను తరలిస్తుండగా ఓ లారీ వచ్చి ఢీకొట్టింది. ఈ ఘటనలో ఒకరు మృతి చెందగా ముగ్గురుకి తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను బిచ్కుంద ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మృతుడు మహారాష్ట్ర దేగుళూర్ వాసిగా పోలీసులు గుర్తించారు.
పండ్ల ఆటోను ఢీకొట్టిన లారీ, ఒకరు మృతి
ఇవీ చూడండి: అమ్మభాషలో చదువుకో... ఆంగ్లమూ నేర్చుకో!
File no:TG_NZB_05_12_PRAMADAM_AV_TS10107
Srinivas Goud, Etv, Jukkal, Kamareddy zilla.
Phone: 9394450181, 9440880005
లారీ ఆటో ఢీకొనడంతో ఒకరు మృతి చెందగా మరో ముగ్గురికి గాయాలైన ఘటన కామారెడ్డి జిల్లాలో జరిగింది. బిచ్కుంద మండలం కందర్ పల్లి ఎస్. ఎన్. ఏ 161 జాతీయ రహదారిపై ఈ ప్రమాదం జరిగింది. మహారాష్ట్ర నుంచి ఆటోలో పండ్ల ను పిట్లంకు తరలిస్తుండగా అతివేగంగా వచ్చిన లారీ ఆటోను ఢీకొనడంతో ప్రమాదం జరిగినట్లు స్థానికులు తెలిపారు. గాయాలైన వారిని బిచ్కుంద ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మృతుడు మహారాష్ట్ర దేగుళూర్ వాసిగా పోలీసులు గుర్తించారు.
TAGGED:
ROAD ACCIDENT IN KAMAREDDY