ETV Bharat / state

'నష్టపరిహారం అందేలా చూస్తాం' - mla visit bhiknoor mandal

కామారెడ్డి జిల్లా భిక్నూర్ మండలంలో వడగళ్ల వానక దెబ్బతిన్న పంటను కామారెడ్డి నియోజకవర్గ ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ గంప గోవర్ధన్ పరిశీలించారు. సాయం అందిస్తామని రైతులకు హామీ ఇచ్చారు.

mla gampa govardhan visit in rameshwaram bhiknoor mandal kamareddy
నష్టపరిహారం అందేలా చూస్తాం
author img

By

Published : May 5, 2020, 1:04 PM IST

కామారెడ్డి జిల్లా భిక్నూర్ మండలంలోని రామేశ్వరపల్లి, తిప్పాపూర్, జంగంపల్లి గ్రామాల్లో వడగళ్ల వానకు దెబ్బతిన్న పంటను ప్రభుత్వ విప్, కామారెడ్డి ఎమ్మెల్యే గంప గోవర్ధన్ పరిశీలించారు. నష్టం తీరును వ్యవసాయ శాఖ మంత్రి దృష్టికి తీసుకెళ్లి పరిహారం అందేలా చర్యలు తీసుకుంటామని రైతులకు హామీ ఇచ్చారు.

ఎమ్మెల్యేతో పాటు ఎంపీపీ గాల్‌రెడ్డి, సర్పంచి స్వామి, ఎంపీటీసీ సాయిరెడ్డి, డీసీసీబీ డైరెక్టర్‌ కిష్టాగౌడ్‌ పాల్గొన్నారు.

కామారెడ్డి జిల్లా భిక్నూర్ మండలంలోని రామేశ్వరపల్లి, తిప్పాపూర్, జంగంపల్లి గ్రామాల్లో వడగళ్ల వానకు దెబ్బతిన్న పంటను ప్రభుత్వ విప్, కామారెడ్డి ఎమ్మెల్యే గంప గోవర్ధన్ పరిశీలించారు. నష్టం తీరును వ్యవసాయ శాఖ మంత్రి దృష్టికి తీసుకెళ్లి పరిహారం అందేలా చర్యలు తీసుకుంటామని రైతులకు హామీ ఇచ్చారు.

ఎమ్మెల్యేతో పాటు ఎంపీపీ గాల్‌రెడ్డి, సర్పంచి స్వామి, ఎంపీటీసీ సాయిరెడ్డి, డీసీసీబీ డైరెక్టర్‌ కిష్టాగౌడ్‌ పాల్గొన్నారు.

ఇదీ చూడండి: ఆ జిల్లాల్లో సడలింపులు ఇవ్వొద్దు: వైద్యఆరోగ్య శాఖ

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.