కామారెడ్డిలో మార్కండేయ జయంతి ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు. పద్మశాలి సంఘం ఆధ్వర్యంలో సుమారు రెండు వేలకు పైగా మహిళలు ఈ ఉత్సవంలో పాల్గొన్నారు. మహిళలంతా కలశాలు ఎత్తుకుని కామారెడ్డిలో ఊరేగింపుగా... మార్కండేయ దేవాలయం వరకు తీసుకెళ్లి మార్కండేయుడికి సమర్పించారు.
ఇదీ చూడండి : పురపాలికలను దక్కించుకునేందుకు తెరాస వ్యూహాలు