ETV Bharat / state

కేసీఆర్‌ దిష్టిబొమ్మతో శవయాత్ర - కేసీఆర్‌ దిష్టిబొమ్మతో శవయాత్ర

కామారెడ్డి జిల్లా కేంద్రంలో సీఎం కేసీఆర్‌ దిష్టిబొమ్మతో శవయాత్ర, ర్యాలీలు నిర్వహించారు. ఆర్టీసీ కార్మికులు సీఎం దిష్టిబొమ్మను దహనం చేశారు.

కేసీఆర్‌ దిష్టిబొమ్మతో శవయాత్ర
author img

By

Published : Oct 14, 2019, 3:47 PM IST

కామారెడ్డి జిల్లా కేంద్రంలో ఆర్టీసీ కార్మికులు సీఎం కేసీఆర్‌ దిష్టిబొమ్మతో శవయాత్ర నిర్వహించి ర్యాలీ చేపట్టారు. కేసీఆర్ డౌన్ డౌన్ అంటూ దిష్టిబొమ్మను దహనం చేశారు. మాతో చర్చలు జరపటానికి సీఎం కేసీఆర్ ఎందుకు ఆలోచిస్తున్నారని కార్మికులు ప్రశ్నించారు. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసేంత వరకు వెనక్కి తగ్గేది లేదని ఎంప్లాయిస్ యూనియన్ స్టేట్ సెక్రటరీ కే.ఎస్.లత అన్నారు. పోలీసులు కలుగజేసుకుని ఇరువర్గాలను చెదరగొట్టారు.

కేసీఆర్‌ దిష్టిబొమ్మతో శవయాత్ర

ఇదీ చూడండి : కండక్టర్​ సురేందర్​ భౌతికకాయానికి పలువురు నేతల నివాళి

కామారెడ్డి జిల్లా కేంద్రంలో ఆర్టీసీ కార్మికులు సీఎం కేసీఆర్‌ దిష్టిబొమ్మతో శవయాత్ర నిర్వహించి ర్యాలీ చేపట్టారు. కేసీఆర్ డౌన్ డౌన్ అంటూ దిష్టిబొమ్మను దహనం చేశారు. మాతో చర్చలు జరపటానికి సీఎం కేసీఆర్ ఎందుకు ఆలోచిస్తున్నారని కార్మికులు ప్రశ్నించారు. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసేంత వరకు వెనక్కి తగ్గేది లేదని ఎంప్లాయిస్ యూనియన్ స్టేట్ సెక్రటరీ కే.ఎస్.లత అన్నారు. పోలీసులు కలుగజేసుకుని ఇరువర్గాలను చెదరగొట్టారు.

కేసీఆర్‌ దిష్టిబొమ్మతో శవయాత్ర

ఇదీ చూడండి : కండక్టర్​ సురేందర్​ భౌతికకాయానికి పలువురు నేతల నివాళి

Intro:సూర్యాపేట జిల్లా చింతలపాలెం మండలం మల్లారెడ్డి గూడెం గుడిమల్కాపురం లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఉత్తం పద్మావతి నీ గెలిపించాలని ప్రచారంలో పాల్గొన్న మాజీ మంత్రి కొండా సురేఖ ఈ సందర్భంగా మాట్లాడుతూ తెలంగాణ ఉద్యమంలో ఆర్టీసీ ఉద్యోగులు ఎనలేని కృషి చేశారు ఆర్టీసీ కార్మికులు రోడ్డు మీద పడేసిన ఘనత కేసీఆర్ కే దక్కుతుంది అన్నారు మాయ మాటలు చెప్పి అధికారంలోకి వచ్చారు ముఖ్యమంత్రి కేసీఆర్ ఆర్టీసీ కార్మికులకు అన్యాయం చేస్తున్నారని ఆమె అన్నారు హుజూర్నగర్ లో టిఆర్ఎస్ అభ్యర్థి సైది రెడ్డి గెలిపిస్తే హుజూర్నగర్ ముఖచిత్రాన్ని మాట మారుస్తున్న టిఆర్ఎస్ నేతలు ఆరు సంవత్సరాలు అధికారంలో ఉండి ఒక అభివృద్ధి పథకం చేయకుండా ఉన్న టిఆర్ఎస్ పార్టీ నీ ఇప్పుడే ఉపఎన్నికల్లో గెలిపించుకోవడం కోసం మాయ మాటలు చెప్పి మోసం చేస్తున్నారన్నారు పద్మావతి రెడ్డి మాట్లాడుతూ గడిచిన ఆరు సంవత్సరాల్లో టిఆర్ఎస్ పార్టీ ఏమీ చేయలేదని ఎద్దేవా చేశారు పవన్ కుమార్ రెడ్డి 25 సంవత్సరాల రాజకీయ నుండి హుజూర్నగర్ ప్రజలను తన కుటుంబంలో చూసుకున్నారు అన్నారు 2009 నుంచి ఇప్పటి వరకు 3500 కోట్ల రూపాయలతో నియోజకవర్గాన్ని అభివృద్ధి చేశారన్నారు huzurnagar ఉప ఎన్నిక ఉత్తంకుమార్ రెడ్డి ఎంపీగా గెలవడం వలన ఈ ఎన్నిక వచ్చిందని అన్నారు కేంద్ర ప్రభుత్వ నిధులతో ఉత్తంకుమార్ రెడ్డి అభివృద్ధి చేస్తారని అన్నారుBody:రిపోర్టింగ్ అండ్ కెమెరా రమేష్
సెంటర్ huzurnagarConclusion:ఫోన్ నెంబర్ 7780212346
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.