ETV Bharat / state

యూరియా కోసం రైతుల పడిగాపులు

author img

By

Published : Aug 25, 2020, 2:24 PM IST

కామారెడ్డి జిల్లా బీబీపేట్ ప్రాథమిక వ్యవసాయ కేంద్రం వద్ద.. యూరియా కోసం రైతన్నలు పడిగాపులు కాస్తున్నారు. సోమవారం.. ఉదయం నుంచి సాయంత్రం వరకు వేచిచూసినా.. ఎరువులు దొరకకపోవడం వల్ల ఇవాళ మళ్లీ క్యూ కట్టారు.

farmers waiting for uria
యూరియా కోసం రైతుల పడిగాపులు

కామారెడ్డి జిల్లా బీబీపేట్ ప్రాథమిక వ్యవసాయ కేంద్రం వద్ద రైతులు పెద్ద ఎత్తున బారులు తీరారు. ఉదయం నుంచి యూరియా కోసం క్యూకట్టారు. సోమవారం.. దోమకొండ ప్రాథమిక వ్యవసాయ కేంద్రం వద్ద గంటల తరబడి వేచిచూసిన రైతులకు నిరాశే ఎదురైంది. ఫలితంగా ఇవాళ ఉదయం నుంచే అన్నదాతలు బారులు తీరారు.

కామారెడ్డి జిల్లా బీబీపేట్ ప్రాథమిక వ్యవసాయ కేంద్రం వద్ద రైతులు పెద్ద ఎత్తున బారులు తీరారు. ఉదయం నుంచి యూరియా కోసం క్యూకట్టారు. సోమవారం.. దోమకొండ ప్రాథమిక వ్యవసాయ కేంద్రం వద్ద గంటల తరబడి వేచిచూసిన రైతులకు నిరాశే ఎదురైంది. ఫలితంగా ఇవాళ ఉదయం నుంచే అన్నదాతలు బారులు తీరారు.

ఇవీచూడండి : ఒత్తిడి పెరుగుతోంది.. అన్నిపనులూ నేనే చేస్తున్నా!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.