ETV Bharat / state

తెరాసలో చేరిన కాంగ్రెస్​ ఎంపీటీసీలు - తెరాసలో చేరికల వార్తలు కామారెడ్డి జిల్లా

తెరాసలో పలువురు ఎంపీటీసీలు చేరారు. కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి ఎమ్మెల్యే జాజాల సురేందర్ సమక్షంలో కాంగ్రెస్​ ఎంపీటీసీలు తెరాస తీర్థం పుచ్చుకున్నారు. వారిని పార్టీ కండువా కప్పి.. ఎమ్మెల్యే సాదరంగా ఆహ్వానించారు.

తెరాసలో చేరిన కాంగ్రెస్​ ఎంపీటీసీలు
తెరాసలో చేరిన కాంగ్రెస్​ ఎంపీటీసీలుతెరాసలో చేరిన కాంగ్రెస్​ ఎంపీటీసీలు
author img

By

Published : Sep 30, 2020, 5:53 PM IST

కామారెడ్డి జిల్లా లింగంపేట మండంలోని కాంగ్రెస్ ఎంపీటీసీలు తెరాసలో చేరారు. పోతాయిపల్లి ఎంపీటీసీ సభ్యురాలు కమ్మరి కల్యాణి, లింగంపల్లి ఎంపీటీసీ మన్నె బాగవ్వ.. ఎల్లారెడ్డి ఎమ్మెల్యే జాజాల సురేందర్​ సమక్షంలో గులాబీ తీర్థం పుచ్చుకున్నారు.

వీరందరికి పార్టీ కండువా కప్పి సాదరంగా ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో లింగంపేట తెరాస నాయకులు, తదితరులు పాల్గొన్నారు.

కామారెడ్డి జిల్లా లింగంపేట మండంలోని కాంగ్రెస్ ఎంపీటీసీలు తెరాసలో చేరారు. పోతాయిపల్లి ఎంపీటీసీ సభ్యురాలు కమ్మరి కల్యాణి, లింగంపల్లి ఎంపీటీసీ మన్నె బాగవ్వ.. ఎల్లారెడ్డి ఎమ్మెల్యే జాజాల సురేందర్​ సమక్షంలో గులాబీ తీర్థం పుచ్చుకున్నారు.

వీరందరికి పార్టీ కండువా కప్పి సాదరంగా ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో లింగంపేట తెరాస నాయకులు, తదితరులు పాల్గొన్నారు.

ఇదీ చదవండి: తెరాసలో 200 కుటుంబాల చేరిక

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.