ETV Bharat / state

ఆలయ నిర్మాణం కోసం భూమి పూజ - gampa govardhan updates

కామారెడ్డి జిల్లాలోని లింగంపల్లి గ్రామ శివారులో సుబ్రమణ్య స్వామి ఆలయ నిర్మాణానికి స్థానిక ఎమ్మెల్యే గంప గోవర్ధన్​ భూమి పూజ నిర్వహించారు.

ఆలయ నిర్మాణం కోసం భూమి పూజ
author img

By

Published : Nov 7, 2019, 7:31 PM IST

కామారెడ్డి జిల్లాలోని దోమకొండ మండలం లింగంపల్లి గ్రామ శివారులో సుబ్రమణ్య స్వామి ఆలయ నిర్మాణం కోసం స్థానిక ఎమ్మెల్యే గంప గోవర్ధన్​ భూమి పూజ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో 200 మంది దంపతులు పాల్గొని పూజ నిర్వహించారు.

ఆలయ నిర్మాణం కోసం భూమి పూజ

ఇదీ చూడండి: ప్రజలు ఇబ్బంది పడుతున్నారు... సమస్య పరిష్కరించండి..!

కామారెడ్డి జిల్లాలోని దోమకొండ మండలం లింగంపల్లి గ్రామ శివారులో సుబ్రమణ్య స్వామి ఆలయ నిర్మాణం కోసం స్థానిక ఎమ్మెల్యే గంప గోవర్ధన్​ భూమి పూజ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో 200 మంది దంపతులు పాల్గొని పూజ నిర్వహించారు.

ఆలయ నిర్మాణం కోసం భూమి పూజ

ఇదీ చూడండి: ప్రజలు ఇబ్బంది పడుతున్నారు... సమస్య పరిష్కరించండి..!

sample description
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.