ETV Bharat / state

అలంపూర్​లో తెరాస ఆవిర్భావ దినోత్సవం

రాష్ట్రవ్యాప్తంగా తెరాస ఆవిర్భావ దినోత్సవం జరిగింది. జోగులాంబ గద్వాల జిల్లా అలంపూర్ తెరాస పార్టీ కార్యాలయంలో ఎమ్మెల్యే వీయం అబ్రహాం పార్టీ జెండా ఆవిష్కరించారు.

author img

By

Published : Apr 27, 2019, 4:44 PM IST

తెరాస జెండా

జోగులాంబ గద్వాల జిల్లా అలంపూర్​లో తెరాస ఆవిర్భావ దినోత్సవం ఘనంగా జరిగింది. స్థానిక ఎమ్మెల్యే వీయం అబ్రహాం పార్టీ జెండా ఎగరవేశారు. ప్రారంభంలో ఒకడిగా ఉన్న కేసీఆర్​ నేడు 50 లక్షల మంది కార్యకర్తలతో బలంగా ఉన్నారని తెలిపారు. పార్టీ కోసం ప్రతీ కార్యకర్త సైనికుడిగా పనిచేయాలని, కేసీఆర్ అడుగుజాడల్లో నడవాలని సూచించారు.

జోగులాంబ గద్వాల జిల్లా అలంపూర్​లో తెరాస ఆవిర్భావ దినోత్సవం ఘనంగా జరిగింది. స్థానిక ఎమ్మెల్యే వీయం అబ్రహాం పార్టీ జెండా ఎగరవేశారు. ప్రారంభంలో ఒకడిగా ఉన్న కేసీఆర్​ నేడు 50 లక్షల మంది కార్యకర్తలతో బలంగా ఉన్నారని తెలిపారు. పార్టీ కోసం ప్రతీ కార్యకర్త సైనికుడిగా పనిచేయాలని, కేసీఆర్ అడుగుజాడల్లో నడవాలని సూచించారు.

ఇవీ చూడండి: తెలుగు దినపత్రికల్లో 'ఈనాడు'కే అత్యధిక పాఠకాదరణ

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.