ETV Bharat / state

జోగులాంబను దర్శిచుకున్న రాష్ట్ర ఆర్థిక శాఖ కార్యదర్శి

author img

By

Published : Apr 4, 2021, 2:03 PM IST

జోగులాంబ అమ్మవారిని రాష్ట్ర ఆర్థిక శాఖ కార్యదర్శి టీకే శ్రీదేవి దర్శించుకున్నారు. అమ్మవారి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు.

baalabrahmeshwara swamy temple, jogulamba
బాల బ్రాహ్మేశ్వర స్వామి ఆలయం

జోగులాంబ గద్వాల్ జిల్లాలోని.. జోగులాంబ అమ్మవారిని రాష్ట్ర ఆర్థిక శాఖ కార్యదర్శి టీకే శ్రీదేవి దర్శించుకున్నారు. ఆమెకు ఆలయ అర్చకులు ఘన స్వాగతం పలికారు. ముందుగా బాల బ్రాహ్మేశ్వర స్వామి వారికి అభిషేకం చేశారు.

అనంతరం అమ్మవారి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ అధికారులు ఆమెకు తీర్థ ప్రసాదాలు అందజేశారు. ఆమె వెంట ఎమ్మెల్యే అబ్రహం, పురపాలిక ఛైర్​పర్సన్ మనోరమ తదితరులు ఉన్నారు.

జోగులాంబ గద్వాల్ జిల్లాలోని.. జోగులాంబ అమ్మవారిని రాష్ట్ర ఆర్థిక శాఖ కార్యదర్శి టీకే శ్రీదేవి దర్శించుకున్నారు. ఆమెకు ఆలయ అర్చకులు ఘన స్వాగతం పలికారు. ముందుగా బాల బ్రాహ్మేశ్వర స్వామి వారికి అభిషేకం చేశారు.

అనంతరం అమ్మవారి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ అధికారులు ఆమెకు తీర్థ ప్రసాదాలు అందజేశారు. ఆమె వెంట ఎమ్మెల్యే అబ్రహం, పురపాలిక ఛైర్​పర్సన్ మనోరమ తదితరులు ఉన్నారు.

ఇదీ చదవండి: యాదాద్రీశుని ఆలయంలో ఆర్జిత సేవలు పునఃప్రారంభం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.