ETV Bharat / state

రూ. 10 లక్షల విలువైన ఇసుక సీజ్​ చేసిన అధికారులు - రూ. 10 లక్షల విలువైన ఇసుక సీజ్​ చేసిన అధికారులు

జోగులాంబ గద్వాల జిల్లా ఉండవెళ్లి మండలం జాతీయ రహదారి వద్ద రూ.10 లక్షల విలువైన ఇసుకను మైనింగ్​ అధికారులు సీజ్​ చేశారు. సీజ్​ చేసిన ఇసుకకు రెవెన్యూ సిబ్బందిని కాపలా ఉంచుతున్నట్లు మైనింగ్​ అధికారి జయరాం వివరించారు.

sand seized at alampur in jogulamba gadwal district
రూ. 10 లక్షల విలువైన ఇసుక సీజ్​ చేసిన అధికారులు
author img

By

Published : Jun 20, 2020, 1:12 PM IST

జోగులాంబ గద్వాల జిల్లా ఉండవెళ్లి మండలం జాతీయ రహదారి పక్కన ఉన్న వీకేర్​ గోడౌన్​లో ఇసుక నిల్వలు ఉన్నట్లు రెవెన్యూ అధికారులకు సమాచారం వచ్చింది. వీరు మైనింగ్​ అధికారులకు తెలియజేయగా మైనింగ్ అధికారి జయరాం ఆధ్వర్యంలో తనిఖీలు నిర్వహించారు. రూ. 10 లక్షల విలువైన ఇసుకను సీజ్​ చేసినట్లు వెల్లడించారు.

టీఎస్​ఐఎండీసీ ద్వారా తుమ్మిళ్ల నుంచి లారీల ద్వారా ఇసుక వెళ్తోంది. వే బ్రిడ్జిపై బరువు చూసుకుని ఎక్కువ పరిమాణం ఉన్న ఇసుకను పక్కనే అన్​లోడ్​ చేసి పక్కనే ఉన్న గోడౌన్​ లోపల అక్రమంగా నిల్వ చేస్తున్నట్లు గుర్తించామని జయరాం తెలిపారు. సీజ్​ చేసిన ఇసుకకు రెవెన్యూ సిబ్బందిని కాపలా ఉంచుతున్నట్లు వివరించారు.

జోగులాంబ గద్వాల జిల్లా ఉండవెళ్లి మండలం జాతీయ రహదారి పక్కన ఉన్న వీకేర్​ గోడౌన్​లో ఇసుక నిల్వలు ఉన్నట్లు రెవెన్యూ అధికారులకు సమాచారం వచ్చింది. వీరు మైనింగ్​ అధికారులకు తెలియజేయగా మైనింగ్ అధికారి జయరాం ఆధ్వర్యంలో తనిఖీలు నిర్వహించారు. రూ. 10 లక్షల విలువైన ఇసుకను సీజ్​ చేసినట్లు వెల్లడించారు.

టీఎస్​ఐఎండీసీ ద్వారా తుమ్మిళ్ల నుంచి లారీల ద్వారా ఇసుక వెళ్తోంది. వే బ్రిడ్జిపై బరువు చూసుకుని ఎక్కువ పరిమాణం ఉన్న ఇసుకను పక్కనే అన్​లోడ్​ చేసి పక్కనే ఉన్న గోడౌన్​ లోపల అక్రమంగా నిల్వ చేస్తున్నట్లు గుర్తించామని జయరాం తెలిపారు. సీజ్​ చేసిన ఇసుకకు రెవెన్యూ సిబ్బందిని కాపలా ఉంచుతున్నట్లు వివరించారు.

ఇదీ చూడండి: 'సరిహద్దుల్లో తలెత్తే ఎలాంటి పరిస్థితికైనా వాయుసేన సిద్ధం'

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.