వరుస సెలవులు ఉన్నందున జోగులాంబ బాలబ్రహ్మేశ్వర స్వామి, అమ్మవారి ఆలయాలు భక్తులతో కిటకిటలాడుతున్నాయి. భక్తులు ముందుగా బాలబ్రహ్మేశ్వర స్వామిని దర్శించుకుని అనంతరం జోగులాంబ అమ్మవారిని దర్శించుకుంటున్నారు. తెలంగాణతోపాటు ఆంధ్రా, కర్ణాటక నుంచి భక్తలు భారీగా తరలివచ్చారు. ఆలయ అధికారులు వారికి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని ఏర్పాట్లు చేశారు.
ఇదీ చదవండిః లైవ్ వీడియో: వరదల్లో కొట్టుకుపోయిన బైక్