ETV Bharat / state

గద్వాల జిల్లా పుర ఎన్నికల ఓట్ల లెక్కింపునకు రంగం సిద్ధం - గద్వాల జిల్లా పుర ఎన్నికల ఓట్ల లెక్కింపు

జోగులాంబ గద్వాల జిల్లాలోని నాలుగు పురపాలికల ఎన్నికల ఓట్ల లెక్కింపునకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. గద్వాల మండలంలోని గోనుపాడు పాలిటెక్నిక్​ కళాశాలలో కౌంటింగ్​ కేంద్రాన్ని ఏర్పాటు చేశారు.

counting arrangements for municipal election in jogulamba gadwal district
గద్వాల జిల్లా పుర ఎన్నికల ఓట్ల లెక్కింపునకు రంగం సిద్ధం
author img

By

Published : Jan 24, 2020, 7:53 PM IST

గద్వాల జిల్లా పుర ఎన్నికల ఓట్ల లెక్కింపునకు రంగం సిద్ధం

జోగులాంబ గద్వాల జిల్లాలోని నాలుగు పురపాలికల ఓట్ల లెక్కింపు కేంద్రాన్ని గోనుపాడు పాలిటెక్నిక్​ కళాశాలలో ఏర్పాటు చేశారు. ఈ కేంద్రంలో మొత్తం ఐదు కౌంటింగ్​ హాళ్లు, 37 వార్డులకు 37 టేబుళ్లను ఏర్పాటు చేశారు. 45 మంది కౌంటింగ్​ సూపర్​వైజర్లు, 89 మంది అసిస్టెంట్లు, ఆరుగురు మైక్రో అబ్జర్వర్లు లెక్కింపులో పాల్గొననున్నారు.

వెబ్​ క్యాస్టింగ్​, వీడియోగ్రఫీ సమక్షంలో కౌంటింగ్​ నిర్వహించనున్నారు. గద్వాల కౌంటింగ్​ కేంద్రాన్ని జాయింట్​ కలెక్టర్​ నిరంజన్​ పరిశీలించారు.

లెక్కింపు కేంద్రం వద్ద ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా పటిష్ఠ బందోబస్తు ఏర్పాటు చేయాలని పోలీసు అధికారులకు సూచించారు.

గద్వాల జిల్లా పుర ఎన్నికల ఓట్ల లెక్కింపునకు రంగం సిద్ధం

జోగులాంబ గద్వాల జిల్లాలోని నాలుగు పురపాలికల ఓట్ల లెక్కింపు కేంద్రాన్ని గోనుపాడు పాలిటెక్నిక్​ కళాశాలలో ఏర్పాటు చేశారు. ఈ కేంద్రంలో మొత్తం ఐదు కౌంటింగ్​ హాళ్లు, 37 వార్డులకు 37 టేబుళ్లను ఏర్పాటు చేశారు. 45 మంది కౌంటింగ్​ సూపర్​వైజర్లు, 89 మంది అసిస్టెంట్లు, ఆరుగురు మైక్రో అబ్జర్వర్లు లెక్కింపులో పాల్గొననున్నారు.

వెబ్​ క్యాస్టింగ్​, వీడియోగ్రఫీ సమక్షంలో కౌంటింగ్​ నిర్వహించనున్నారు. గద్వాల కౌంటింగ్​ కేంద్రాన్ని జాయింట్​ కలెక్టర్​ నిరంజన్​ పరిశీలించారు.

లెక్కింపు కేంద్రం వద్ద ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా పటిష్ఠ బందోబస్తు ఏర్పాటు చేయాలని పోలీసు అధికారులకు సూచించారు.

Intro:tg_mbnr_12_24_counting_yerpatlu_av_ts10049
పురపాలిక ఎన్నికల ఓట్ల లెక్కింపు కు అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు.
vo:
జోగులాంబ గద్వాల జిల్లా లో మొత్తము నాలుగు పురపాలిక లో ఓట్ల లెక్కింపు కు అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. గద్వాల పురపాలిక ఎన్నికల ఓట్ల లెక్కింపు గద్వాల మండలం లోని గోనుపాడు పాలిటెక్నిక్ కళాశాలలో ఓట్ల లెక్కింపు కు అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. కౌంటింగ్ కేంద్రంలో మొత్తం అయిదు కౌంటింగ్ హాల్ లను ఏర్పాటు చేశారు. గద్వాల మున్సిపల్ పరిధిలో బరిలో ఉన్న అభ్యర్థులు 137 మంది బరిలో ఉన్నారు. 37 వార్డులకు గాను అధికారులు 37 కౌంటింగ్ టేబుల్ ను ఏర్పాటు చేశారు. 45 మంది కౌంటింగ్ సూపర్వైజర్స్, 89 మంది కౌంటింగ్ అసిస్టెంట్లు, 6 మంది మైక్రో అబ్జర్వర్ అదేవిధంగా వెబ్ కాస్టింగ్ వీడియోగ్రఫీ మీ సమక్షంలో కౌంటింగ్ నిర్వహించనున్నారు. గద్వాల కౌంటింగ్ కేంద్రాన్ని జాయింట్ కలెక్టర్ నిరంజన్ కౌంటింగ్ కేంద్రాల వద్ద ఏర్పాట్లను పరిశీలించారు. కౌంటింగ్ కేంద్రం వద్ద అ విధులు నిర్వహించే అధికారులకు కౌంటింగ్ కేంద్రంలో ఎలాంటి విధులు నిర్వహించాలని అధికారులకు నిరంజన్ వివరించారు.


Body:babanna


Conclusion:gadwal

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.