ETV Bharat / state

ఆత్మహత్యలు కావు అవి ప్రభుత్వ హత్యలే: అరుణ

ఇంటర్ మూల్యాంకనంలో జరిగిన అవకతవకలకు ప్రభుత్వమే బాధ్యత వహించాలని మాజీ మంత్రి డీకే అరుణ డిమాండ్​ చేశారు. రాష్ట్రవ్యాప్తంగా కలెక్టరేట్ల ముట్టడికి భాజపా పిలుపునిచ్చిన నేపథ్యంలో గద్వాల జిల్లా కలెక్టరేట్​ ముట్టడికి యత్నించిన ఆమెను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

author img

By

Published : Apr 30, 2019, 4:46 PM IST

dk-aruna-

ఇంటర్​ బోర్డు వైఫల్యాలకు, విద్యార్థుల ఆత్మహత్యలకు నైతిక బాధ్యత వహిస్తూ ముఖ్యమంత్రి రాజీనామా చేయాలని భాజపా నేత డీకే అరుణ డిమాండ్​ చేశారు. గద్వాల జిల్లాలోని కలెక్టరేట్​ ముట్టడికి కార్యకర్తలతో కలిసి వెళ్లారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినదిస్తూ రోడ్డుపై బైఠాయించారు. పోలీసులు వారిని అరెస్టు చేసి ఠాణా​కు తరలించారు. మనస్తాపంతో ప్రాణాలు తీసుకున్న విద్యార్థులవి ఆత్మహత్యలు కావని, ముమ్మాటికీ ప్రభుత్వ హత్యలేనని ఆరోపించారు.

గద్వాల కలెక్టరేట్​ ముట్టడికి భాజపా యత్నం

ఇదీ చదవండి: కేసీఆర్ ప్రభుత్వానికి వీహెచ్ శాపనార్థాలు

ఇంటర్​ బోర్డు వైఫల్యాలకు, విద్యార్థుల ఆత్మహత్యలకు నైతిక బాధ్యత వహిస్తూ ముఖ్యమంత్రి రాజీనామా చేయాలని భాజపా నేత డీకే అరుణ డిమాండ్​ చేశారు. గద్వాల జిల్లాలోని కలెక్టరేట్​ ముట్టడికి కార్యకర్తలతో కలిసి వెళ్లారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినదిస్తూ రోడ్డుపై బైఠాయించారు. పోలీసులు వారిని అరెస్టు చేసి ఠాణా​కు తరలించారు. మనస్తాపంతో ప్రాణాలు తీసుకున్న విద్యార్థులవి ఆత్మహత్యలు కావని, ముమ్మాటికీ ప్రభుత్వ హత్యలేనని ఆరోపించారు.

గద్వాల కలెక్టరేట్​ ముట్టడికి భాజపా యత్నం

ఇదీ చదవండి: కేసీఆర్ ప్రభుత్వానికి వీహెచ్ శాపనార్థాలు

Intro:Tg_-mbnr_12_30_collectorate_mundhu_dk aruna_dharna_avb_c6
ఇంటర్ మూల్యాంకనంలో జరిగిన అవకతవకలకు ప్రభుత్వం పూర్తిగా బాధ్యత వహించి, విద్యా శాఖ మంత్రిని బర్తరఫ్ చేయాలని అని అదే విధంగా ముఖ్యమంత్రి కేసీఆర్ తన పదవికి రాజీనామా చేయాలని డికె అరుణ డిమాండ్ చేశారు.
vo
జోగులాంబ గద్వాల జిల్లా లోని బిజెపి రాష్ట్ర వ్యాప్త కలెక్టరేట్ల ముట్టడి లో భాగంగా గద్వాల కలెక్టరేట్ కార్యాలయం ముందు ఉద్రిక్తత నెలకొంది. విద్యార్థులతో chalakata మారుతున్న ఈ ప్రభుత్వం మాకొద్దు అంటూ నినాదాలు చేశారురు . భాజపా రాష్ట్ర పిలుపుమేరకు కలెక్టర్ కార్యాలయం ముందు ధర్నా చేపట్టిన డీకే అరుణ మరియు భాజపా కార్యకర్తలు .డీకే అరుణ మరియు కార్యకర్తలు కలెక్టర్ కార్యాలయంలో చొరబడటంతో పోలీసు లో డీకే అరుణను మరియు కార్యకర్తలను అడ్డుకున్నారు. డీకే అరుణ ర్యాలీగా వచ్చి కలెక్టర్ కార్యాలయంలో చొరబడటంతో పోలీసులు కార్యకర్తలను పోలీసు వాహనంలో ఎక్కించి అరెస్టు చేశారు. ఈ సందర్భంగా డీకే అరుణ మాట్లాడుతూ ఇంటర్మీడియట్ మూల్యాంకనంలో జరిగినటువంటి అవకతవకలపై బాధ్యులైన వారిని కఠినంగా శిక్షించాలని అదేవిధంగా విద్యా శాఖ మంత్రిని వెంటనే బర్తరఫ్ చేయాలని కోరారు. 24 మంది విద్యార్థులు ఆత్మహత్య కు ప్రభుత్వం పూర్తి బాధ్యత వహించి బాధిత కుటుంబాలకు 50 లక్షల రూపాయలు ఎక్స్గ్రేషియా చెల్లించాలని డిమాండ్ చేశారు. ముఖ్యమంత్రి బాధ్యతతో తన పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. అవకతవకలపై వెంటనే సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని డీకే అరుణ డిమాండ్ చేశారు.


Body:babanna


Conclusion:gadwal

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.