ETV Bharat / state

తల్లికూతుళ్లను గొడ్డలితో నరికిన అల్లుడు

భార్యభర్తల మధ్య గొడవను ఆపుదామని వెళ్లిన అత్తను అతికిరాతకంగా గొడ్డలితో నరికాడో దుర్మార్గుడు. అంతేకాకుండా కట్టుకున్న భార్యపైకి అదే గొడ్డలితో దాడి చేశాడు. ఈ ఘటన జయశంకర్​ భూపాలపల్లిలో చోటుచేసుకుంది.

author img

By

Published : May 15, 2019, 11:22 AM IST

తల్లికూతుళ్లను గొడ్డలితో నరికిన అల్లుడు

జయశంకర్​ భూపాలపల్లి జిల్లా రేగొండ మండలం చిన్నాపురంలో దారుణం చోటుచేసుకుంది. తల్లికూతురుపై గొడ్డలితో దాడి చేసి అల్లుడు పరారైయ్యాడు. తల్లి అక్కడిక్కడే మృతిచెందగా.. కూతురిని స్థానిక ఆసుపత్రికి తరలించారు. ఆమె పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు. గత రాత్రి భార్య కాపురానికి రావడం లేదని గొడవ పడగా... అత్త ఆపుదామని వెళ్లింది. పక్కనే ఉన్న గొడ్డలితో ఆమెపైకి, భార్యపైకి దాడి చేశాడు.అనంతరం పరారైయ్యాడు. ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

తల్లికూతుళ్లను గొడ్డలితో నరికిన అల్లుడు

జయశంకర్​ భూపాలపల్లి జిల్లా రేగొండ మండలం చిన్నాపురంలో దారుణం చోటుచేసుకుంది. తల్లికూతురుపై గొడ్డలితో దాడి చేసి అల్లుడు పరారైయ్యాడు. తల్లి అక్కడిక్కడే మృతిచెందగా.. కూతురిని స్థానిక ఆసుపత్రికి తరలించారు. ఆమె పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు. గత రాత్రి భార్య కాపురానికి రావడం లేదని గొడవ పడగా... అత్త ఆపుదామని వెళ్లింది. పక్కనే ఉన్న గొడ్డలితో ఆమెపైకి, భార్యపైకి దాడి చేశాడు.అనంతరం పరారైయ్యాడు. ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

తల్లికూతుళ్లను గొడ్డలితో నరికిన అల్లుడు
Intro:ఎన్నికల ప్రచార గడువు ముగియడంతో మైకులు మూగబోయాయి. మద్యం దుకాణాలు బంద్ అయ్యాయి కొద్ది గంటల ముందే పార్టీల నేతలు భారీగా మద్యం సరఫరా చేసుకున్నట్లు తెలుస్తోంది. యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండలం కుంట్లగూడెం వద్ద మద్యం తరలిస్తున్న వాహనాన్ని పోలీసులు పట్టుకున్నారు పోలీసులు తనిఖీలు ముమ్మరం చేస్తున్నారు.
tg_cpl_141_09_election_vehicles checking స్లగ్ తో ఎఫ్.టి.పి లో ఉన్న విజువల్స్ కూడా వాడుకోగలరు


Body:ఎన్నికల ప్రచార గడువు ముగియడంతో మైకులు మూగబోయాయి. మద్యం దుకాణాలు బంద్ అయ్యాయి కొద్ది గంటల ముందే పార్టీల నేతలు భారీగా మద్యం సరఫరా చేసుకున్నట్లు తెలుస్తోంది. యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండలం కుంట్లగూడెం వద్ద మద్యం తరలిస్తున్న వాహనాన్ని పోలీసులు పట్టుకున్నారు పోలీసులు తనిఖీలు ముమ్మరం చేస్తున్నారు.
tg_cpl_141_09_election_vehicles checking స్లగ్ తో ఎఫ్.టి.పి లో ఉన్న విజువల్స్ కూడా వాడుకోగలరు


Conclusion:ఎన్నికల ప్రచార గడువు ముగియడంతో మైకులు మూగబోయాయి. మద్యం దుకాణాలు బంద్ అయ్యాయి కొద్ది గంటల ముందే పార్టీల నేతలు భారీగా మద్యం సరఫరా చేసుకున్నట్లు తెలుస్తోంది. యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండలం కుంట్లగూడెం వద్ద మద్యం తరలిస్తున్న వాహనాన్ని పోలీసులు పట్టుకున్నారు పోలీసులు తనిఖీలు ముమ్మరం చేస్తున్నారు.
tg_cpl_141_09_election_vehicles checking స్లగ్ తో ఎఫ్.టి.పి లో ఉన్న విజువల్స్ కూడా వాడుకోగలరు

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.