జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహాదేవపూర్ మండలం కాళేశ్వరంలో గురుపౌర్ణమి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. శ్రీ కాళేశ్వర ముక్తీశ్వర స్వామి ఆలయ అనుబంధ దేవాలయమైన శ్రీ దత్తాత్రేయ స్వామి ఆలయంలో స్వామి వారికి విశేష పూజలు నిర్వహించారు. పంచమృతాలతో అభిషేకించారు. ఈ వేడుకల్లో ప్రజాప్రతినిధులు,భక్తులు,ఆలయ సిబ్బంది పాల్గొన్నారు.
ఇదీ చూడండి : చిన్నారిని పొట్టన పెట్టుకున్న విద్యుత్ మంటలు