ETV Bharat / state

ఈనాడు-ఈటీవీ ఆధ్వర్యంలో అవగాహన సదస్సు

లోక్​సభకు ఎన్నికల వేళ ఓటుహక్కుపై ఓటర్లకు అవగాహన కల్పిస్తున్నారు అధికారులు. భూపాలపల్లిలో జరిగిన కార్యక్రమంలో విద్యార్థులు పాల్గొన్నారు.

ప్రతీ ఓటు రసీదును వీవీప్యాట్​ ద్వారా సరిచూసుకోవాలి : ఆర్డీవో
author img

By

Published : Mar 26, 2019, 9:24 PM IST

ఈవీఎం, వీవీప్యాట్​ల పనితీరు గురించి విద్యార్థినులకు అవగాహన సదస్సు
ఎన్నికల్లో వేసిన ప్రతీ ఓటు రసీదును వీవీప్యాట్​ ద్వారా సరిచూసుకోవాలని భూపాలపల్లి ఆర్డీవో సూచించారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా కేంద్రంలో ఈనాడు ఈటీవీ ఆధ్వర్యంలో ఓటరు నమోదు, ఈవీఎంలపై అవగాహన సదస్సు ఏర్పాటు చేశారు. వాసవి డిగ్రీ కళాశాలలో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమానికి విద్యార్థినుల నుంచి విశేష స్పందన లభించింది.

తమ కళాశాల వద్దకే వచ్చి ఈవీఎం, వీవీప్యాట్​ల పనితీరు గురించి వివరించడం పట్ల విద్యార్థినులు ఆనందం వ్యక్తం చేశారు.

అసెంబ్లీ ఎన్నికల కంటే ఎక్కువ శాతం నమోదు కావాలి :ఆర్డీవో
జయశంకర్ భూపాలపల్లి జిల్లా అసెంబ్లీ ఎన్నికల్లో 84 శాతం ఓట్లు పోలయ్యాయని ఆర్డీవో తెలిపారు. పార్లమెంట్ ఎన్నికల్లో అంతకుమించి నమోదు కావాలని అందుకు అంతా సహకరించాలని విజ్ఞప్తి చేశారు. ఎన్నికల్లో యువత ముందంజలో ఉంటూ తల్లిదండ్రులకు ఓటు విలువ గురించి తెలియజేయాలని కోరారు.

ఇవీ చూడండి :చంద్రబాబుపై నాకు గౌరవం ఉంది.. కానీ..!

ఈవీఎం, వీవీప్యాట్​ల పనితీరు గురించి విద్యార్థినులకు అవగాహన సదస్సు
ఎన్నికల్లో వేసిన ప్రతీ ఓటు రసీదును వీవీప్యాట్​ ద్వారా సరిచూసుకోవాలని భూపాలపల్లి ఆర్డీవో సూచించారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా కేంద్రంలో ఈనాడు ఈటీవీ ఆధ్వర్యంలో ఓటరు నమోదు, ఈవీఎంలపై అవగాహన సదస్సు ఏర్పాటు చేశారు. వాసవి డిగ్రీ కళాశాలలో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమానికి విద్యార్థినుల నుంచి విశేష స్పందన లభించింది.

తమ కళాశాల వద్దకే వచ్చి ఈవీఎం, వీవీప్యాట్​ల పనితీరు గురించి వివరించడం పట్ల విద్యార్థినులు ఆనందం వ్యక్తం చేశారు.

అసెంబ్లీ ఎన్నికల కంటే ఎక్కువ శాతం నమోదు కావాలి :ఆర్డీవో
జయశంకర్ భూపాలపల్లి జిల్లా అసెంబ్లీ ఎన్నికల్లో 84 శాతం ఓట్లు పోలయ్యాయని ఆర్డీవో తెలిపారు. పార్లమెంట్ ఎన్నికల్లో అంతకుమించి నమోదు కావాలని అందుకు అంతా సహకరించాలని విజ్ఞప్తి చేశారు. ఎన్నికల్లో యువత ముందంజలో ఉంటూ తల్లిదండ్రులకు ఓటు విలువ గురించి తెలియజేయాలని కోరారు.

ఇవీ చూడండి :చంద్రబాబుపై నాకు గౌరవం ఉంది.. కానీ..!

Intro:Tg_wgl_47_26_vote_avagahana_pkg_avb_c8 V.Sathish Bhupalapally Countributer. యాంకర్( ): జయశంకర్ భూపాలపల్లి జిల్లా కేంద్రంలోని వాసవి డిగ్రీ కళాశాలలో ఈనాడు ఈటీవీ తెలంగాణ ఆధ్వర్యంలో ఓటర్ ఓటరు నమోదు జీప్ కార్స్ ఈవీఎం పోలీస్ లపై అవగాహన కార్యక్రమం నిర్వహించిన భూపాలపల్లి ఆర్డీవో వెంకటాచారి ప్రతి ఒక్కరు సరైన నాయకుని ఉంచుకొని తమ అమూల్యమైన ఓటు హక్కును వినియోగించుకోవాలని వ్యక్తం చేశారు ప్రజల చేత ఎన్నుకోబడ్డ నాయకుడు ప్రజలకు ఉపయోగపడే విధంగా ఉండేలా నాయక్ ఉంచుకొని పార్టీలకు అతీతంగా ఓటు వేసి గెలిపించుకోవాలని అన్నారు ప్రతి ఒక్కరు ఓటు హక్కును వినియోగించుకోవాలని మీరు వేసే ప్రతి ఓటు ఉ సరిచూసుకొని అలా అని అన్నారు ఈనాడు ఈటీవీ తెలంగాణ ఆధ్వర్యంలో చేపట్టిన కార్యక్రమం చాలా బాగుందని ని ఓటు అవగాహనపై ఈనాడు యాజమాన్యం మంచి నిర్ణయం తీసుకున్నారని కృతజ్ఞతలు తెలిపారు. వాయిస్.. తమ అమూల్యమైన ఓపెన్ వినియోగించుకునే ముందు మనం వేసిన గుర్తును ఈ వీడియో ద్వారా కనబడుతుంది మనము వేసిన ఓటు అందులో కనిపిస్తే చూసుకోవాలని అని అన్నారు రు జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో అసెంబ్లీ ఎన్నికలలో 84 శాతం ఓట్లు పోలయ్యాయి ఈ పార్లమెంట్ ఎన్నికలలో అంతకుమించి ఎక్కువగా కోలుకోవాలని ప్రతి ఒక్కరు ఓటుహక్కుపై అవగాహన కల్పించి తమ అమూల్యమైన ఓటును వినియోగించుకోవాలని అన్నారు. పార్లమెంట్ ఎన్నికలలో నిలబడే నాయకులను ప్రజలకు ఉపయోగపడే పనులు చేస్తారా లేదా తెలుసుకొని అతని పూర్తి వివరాలు తెలుసుకోవడానికి గూగుల్లో సెర్చ్ చేసి మంచివాడా చెడ్డవాడని తెలుసుకునే ప్రతి ఒక్కరు మంచి నాయకుడు నీ నీ ఎంచుకొని ఓటు వేయాలని అన్నారు. ఎన్నికలలో యువత ముందంజలో ఉండి తల్లిదండ్రులకు కు ఓటు విలువను తెలియజేసే తమ అమూల్యమైన ఓటును మంచి నాయకున్ని ఎంచుకుని ఓటు హక్కును వినియోగించుకోవాలని తెలిపారు. విద్యార్థులు ఉపాధ్యాయులు రెవెన్యూ అధికారులు కార్యక్రమాల్లో పాల్గొని ఉత్సాహంగా గా ఓటర్ నమోదు అవగాహన కార్యక్రమం పై మంచి సలహాలు సూచనలు ఇచ్చిపుచ్చుకున్నారు. బైట్.1).వెంకట చారి(ఆర్డీఓ భూపాలపల్లి). 2).రక్షణ(విద్యార్థులు) 3).ఫారిన 4).అనూష 5).మహాజ.


Body:Tg_wgl_47_26_vote_avagahana_pkg_avb_c8


Conclusion:Tg_wgl_47_26_vote_avagahana_pkg_avb_c8
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.